
దేశం
ముగిసిన కేంద్ర కేబినెట్ భేటీ
ఢిల్లీ: ప్రధానిమోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీ ముగిసింది. దాదాపు రెండు గంటలపాటు పలు కీలక అంశాలపై కేబినెట్ నిర్ణయాలు తీసుకున్నట్లు తెలు స్తో
Read Moreబిడ్డతో ఆఫీసుకు మేయర్ ..ఫొటో వైరల్
21 ఏళ్లకే తిరువనంతపురం మేయర్ గా బాధ్యతలు చేపట్టి రికార్డు స్పష్టించిన ఆర్య రాజేంద్రన్ మరోసారి వార్తల్లో నిలిచింది. నెల క్రితం బిడ్డక
Read Moreతిరుమల మొదటి ఘాట్ రోడ్డులో మరో చిరుత సంచారం
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో మరో చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఘాట్ రోడ్డు15వ మలుపు వద్ద చిరుత పులి వాహనదారుల కంటపడింది. వెంటనే టీటీడీ అధికారులకు వాహనదా
Read Moreఏపీ గవర్నర్కు అస్వస్థత.. మణిపూర్ ఆస్పత్రిలో చికిత్స
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పితో బాధపడుతున్న ఆయన మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్య పరీక్షలు నిర్వహిం చిన డా
Read Moreగుజరాత్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు.. సురక్షిత ప్రాంతాలకు 12వేల మంది తరలింపు
గుజరాత్ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. రంగంలోకి దిగిన సహాయక బృందాలు లోతట్టు ప్రాంత వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలిస
Read Moreమహిళా అర్చకులకు అభినందనలు తెలిపిన ఉదయనిధి స్టాలిన్
తమిళనాడు ప్రభుత్వ అర్చక శిక్షణ పాఠశాలలో శిక్షణ పొందిన మహిళా అర్చకులను కలిశారు తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్. ఇటీవల రంజిత, కృష్ణవేణి, రమ్యలు తమిళనాడ
Read Moreసెప్టెంబర్ 19 నుంచి కొత్త భవనంలో పార్లమెంటు సమావేశాలు
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో తొలి రోజు ముగిసింది. తొలిరోజు సమావేశాల అనంతరం ఉభయ సభలూ వాయిదా పడ్డాయి. మంగళవారం (సెప్టెంబర్ 19) నుంచి పార్లమెంట్
Read Moreఉదయనిధి స్టాలిన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు.. సనాతన ధర్మాన్ని నిర్మూలించాల్సిందే
సనాతన ధర్మంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్. తమిళనాడు గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘ గవర్నర్ చెప్పింద
Read Moreమనకు రావేంటి ఇలాంటి ఐడియాలు .. ట్రాఫిక్లోనే కూరగాయలు తరిగేసుకుంది
హైదరాబాద్లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు.. బెంగళూరులో అయితే ఇంతకుమించి ఉంటుంది. ఒక్కసారి ట్రాఫిక్ లో ఇరుక్కుంట
Read MoreLIC ఉద్యోగులు, ఏజెంట్లకు గుడ్ న్యూస్.. గ్రాట్యుటీ, పెన్షన్ పెంచిన కేంద్ర ప్రభుత్వం
LIC ఉద్యోగులు, ఏజెంట్ల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏజెంట్లకు, ఉద్యోగులకు గ్రాట్యుటీ పరిమితి, కుటుంబ పెన్షన్ను పెంచుతూ కేంద్ర ఆర్
Read Moreగృహలక్ష్మి .. మహాలక్ష్మి ఒక్కరే!!
సెప్టెంబర్ 17వ తేదీన తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్ నిర్వహించిన విజయభేరీ సభలో ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణలో అధికారం లోకి వస్తే అమలు చేయబోయే ఆరు గ
Read Moreఎన్నికలు ఎప్పుడు పెట్టినా సిద్ధమే : నితీశ్ కుమార్
లోక్ సభ ఎన్నికలను ముందుగానే నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు. ఎన్నికలకు ఇం
Read Moreతమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు.. బీజేపీతో కటీఫ్
తమిళనాడు రాజకీయాలు కీలక మలుపు తీసుకున్నాయి. బీజేపీతో తెగదెంపులు చేసుకున్నట్లుగా అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి జయకుమార్ వెల్లడించారు. ఇక నుం
Read More