
దేశం
యూపీలో పట్టాలు తప్పిన రైలు..
యూపీలో రైలు పట్టాలుతప్పింది. బుధవారం (మే28) సాయంత్రం యూపీ రాజధాని లక్నో సమీపంలోని ఐస్ బాగ్ జంక్షన్ దగ్గర లక్నో రైలు ఇంజిన్ పట్టాలు తప్పింది. ఇంజిన్ వై
Read Moreపగలు పానీపూరీ.. రాత్రి వీధిలైట్లు.. కట్ చేస్తే ఇస్రోలో జాబ్.. ఇది కదా సక్సెస్ స్టోరీ అంటే ..!
కృషి ఉంటే మనుషులు రుషులౌతారు.. ఇది పాత మాట.. కసి, పట్టుదల ఉంటే మనుషులు ఏదైనా సాధిస్తారనేది కొత్త మాట. ఈ స్టోరీ చదివాక ఈ మాట మీరు కూడా అంటారు. ఎం
Read Moreబెంగళూరులో10 లక్షలకు చేరిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు
బెంగళూరు..సిలికాన్ వ్యాలీ..భారతదేశపు రెండో ఆర్థిక రాజధాని..IT ,స్టార్టప్ పరిశ్రమలకు ప్రధాన కేంద్రం..సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో అత్యధిక వాటా ఉన్న నగరం
Read MoreFirstCry గోదాములపై బీఐఎస్ అధికారుల దాడులు.. భారీగా ఆ సరుకు సీజ్..
ఇటీవలి కాలంలో ఈకామర్స్ దిగ్గజ సంస్థలతో పాటు అనేక పెద్దపెద్ద సంస్థల గోదాములపై కూడా అధికారులు దాడులు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే బెంగళూరులో బ్యూరో ఆఫ్ ఇం
Read Moreమేలో సున్నా స్థాయికి పడిపోయిన యూనిట్ విద్యుత్ ధరలు.. సామాన్యులకు బిల్ భారం తగ్గుతుందా..?
మే నెలలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. వాస్తవానికి ఈ సమయంలో ఎండలు దంచికొట్టాల్సి ఉండగా.. అనూహ్యంగా రుతుపవనాలు ఈ ఏడాది ముందుగానే దేశంలోకి ఎంట్రీ ఇచ్చ
Read MoreAirIndia: 200 ఫీట్లైతే ల్యాండ్ అవుతాం అనే లోపే ఊహించని ప్రమాదం.. పైలట్స్ సమయస్ఫూర్తితో180 మంది బతికిపోయారు..
ఎయిర్ ఇండియా విమానం అతిపెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. భారీ వర్షాలు, ఈదురు గాలుల కారణంగా ల్యాండింగ్ సమయంలో పెను ప్రమాదం తప్పింది. 180 మంది ప్రయాణికులతో
Read Moreఉబెర్ బుక్ చేసిన మహిళ.. పిక్ చేసుకోవటానికి టీమ్ లీడ్ రావటంతో షాక్..! ఏమైందంటే..
Bengaluru News: ఐటీ మహానగరంగా పేరొందిన బెంగళూరులో ఎప్పుడూ వింత అనుభవాలు ఎదురవతూనే ఉంటాయి. ఇప్పటికే మంచి వేతనాలతో ఐటీ ఉద్యోగాలు చేస్తున్న చాలా మంది ఖాళ
Read MoreOperation Sindoor: పాక్ సరిహద్దుల రాష్ట్రాల్లో..మే29న సివిల్ డిఫెన్స్ మాక్డ్రిల్
భారత్, పాక్ మధ్య కాల్పుల విమరణ ఒప్పందం ఉన్నప్పటికీ సరిహద్దు రాష్ట్రాల్లో కేంద్రం భద్రతపై పటిష్టమైన చర్యలు చేపడుతోంది. ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాక్ ల
Read Moreరైతులకు గుడ్ న్యూస్.. వరి మద్దతు ధర పెంచిన కేంద్రం
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఖరీఫ్ సీజన్ లో వరికి రూ. 69 మద్దతు ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాజా పెంపుతో క్వింటాల్ వరి మద్
Read Moreమహారాష్ట్రలో విజృంభిస్తున్న కరోనా:ఇప్పటికే ఐదుగురు చనిపోయారు
మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. రోజురోజుకు కొత్త కేసులు పెరిగిపోతున్నాయి. మహారాష్ట్రలోని పలు జిల్లాలతోసహా ముంబై మహానగరంలో కేసులు పెరిగిపోతున్నాయి.
Read Moreమణిపూర్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం..గవర్నర్ను కలిసిన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు
మణిపూర్లో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీ సిద్దమైంది. బుధవారం (మే 28) ప్రజాదరణ పొందిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ బీజేపీ నేతలు గవర్నర్ అజయ్ కుమార్ భల
Read Moreచదువుకోవడానికి అమెరికాకు వెళ్లారా..? ట్రంప్ పెద్ద దెబ్బే కొట్టాడు.. స్టూడెంట్ వీసాలపై కొత్త రూల్స్ అమల్లోకి..
ఉన్నత విద్య కోసం US వెళ్లే విద్యార్థులకు ముఖ్య గమనిక. స్టూడెంట్ వీసాలపై ఆంక్షలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరింత కఠినతరం చేశారు. ఇందులో భాగంగ
Read Moreడీఎంకే మద్దతుతో రాజ్యసభకు కమల్ హాసన్ .. ఈ డీల్ లో భాగంగానే..
సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్(ఎంఎన్ఎం) పార్టీ చీఫ్ కమల్ హాసన్ రాజ్యసభకు వెళ్లనున్నారు. సీఎం స్టాలిన్ నేతృత్వంలోని డీఎం
Read More