దేశం
పిల్లిని కాపాడబోయి.. ఒకే ఫ్యామిలీలో ఐదుగురు మృతి
పాడుబడిన బావిలో పడిన పిల్లిని రక్షించడానికి ఓ కుటుంబంలలోని ఐదుగురు బావిలోకి దూకి మరణించారు. ఈ విషాదకరమైన ఘటన మహారాష్ట్రలోని అహ్మద్నగ
Read Moreఢిల్లీ లిక్కర్ స్కామ్ .. సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తన అరెస్టును సవాలు చేస్తూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిం
Read Moreరైతుల డబ్బులతో బీజేపీ బాండ్లు
రూ.11 కోట్లు ఇచ్చి కొన్న అదానీ అనుబంధ కంపెనీ శివసేనకూ 1.14 కోట్ల విరాళాలు పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు న్యూఢిల్లీ: ఎలక్టోరల్ బా
Read Moreశివసేనకు 21.. కాంగ్రెస్కు 17
మహారాష్ట్రలో పార్టీల మధ్య సీట్ల పంపకం పూర్తి ముంబై: మహారాష్ట్రలో మొత్తం 48 లోక్ సభ సీట్లకు మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి ఒప్పందం కుదుర్
Read Moreదశాబ్దం తర్వాత మళ్లీ కాంగ్రెస్లోకి బీరేన్
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి బీరేందర్ సింగ్ దంపతులు మంగళవారం కాంగ్రెస్ లో చేరారు. బీరేందర్ సింగ్, ఆయన భార్య ప్రేమలత దశాబ్దం తర్వాత తిరిగి సొంత
Read Moreవారణాసిలో మోదీపై ట్రాన్స్జెండర్ పోటీ
ఎన్నికల బరిలో హేమంగి సఖి అఖిల భారత హిందూ మహా సభ పార్టీ నుంచి టికెట్ ట్రాన్స్జెండర్ల సమస్యలు తీర్చేందుకే.. వారణాసి: ప్రధాని నరేంద్ర మోదీపై
Read Moreలక్షద్వీప్లో మహిళల వెతలు..దీవుల్లో విద్య, వైద్య సేవల కొరత
అగత్తి: లక్షద్వీప్.. ఈ పేరు వినగానే ఆహ్లాదకరమైన సముద్రం, బీచులు, కొబ్బరి చెట్లతో కూడిన ప్రకృతి సౌందర్యం గుర్తుకు వస్తుంది. ప్రధాని మోదీ ఇటీవలే అక్కడ ప
Read Moreమీ ఊళ్ల పేర్లు మారిస్తేమా సొంతమైతయా? : రాజ్ నాథ్ సింగ్
చైనాకు రాజ్ నాథ్ సింగ్ ప్రశ్న నమ్సాయ్: అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల పేర్లు మార్చుతూ చైనా ఓ ప్రకటన రిలీజ్ చేయడంపై కేంద్ర మంత్రి రాజ్
Read Moreచత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం.. 12మంది కార్మికులు మృతి
చత్తీస్ గఢ్ లో ఘోర ప్రమాదం జరిగింది. కేడియా డిస్టిల్లరీ కార్మికులతో వెళ్తున్న బస్సు కాలువలో పడిపోయింది. దీంతో 12 మంది చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు.
Read Moreబ్రీత్ ఎనలైజర్ టెస్టులో ఫెయిల్ .. మహిళా పైలట్ 3 నెలలు సస్పెండ్!
న్యూఢిల్లీ: విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ఓ మహిళా పైలట్ పై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. విమానం బయల్దేరడానికి ముందు చేపట్టిన బ్రీత్ ఎనలైజర్ టెస్ట్లో ఫె
Read Moreభారత్ తల్చుకుంటే ఏదైనా సాధ్యమే : ప్రధాని మోదీ
ఎలాంటి క్లిష్ట సమస్యనైనా పరిష్కరించే సత్తా మనకుంది: ప్రధాని మోదీ కాంగ్రెస్ హయాంలో భారత్ ప్రపంచ దేశాల సాయం కోరింది బీజేపీ పాలనలో ప్రపంచానికే ఔష
Read Moreమోదీ హయాంలో అంగుళం కూడా పోలె : అమిత్షా
లఖింపూర్: మోదీ హయాంలో చైనా మన భూభాగంలో అంగుళం భూమిని కూడా ఆక్రమించలేదని హోంమంత్రి అమిత్ షా చెప్పారు. డోక్లామ్లో కూడా వారిని త
Read Moreసీఈసీకి జడ్ కేటగిరీ సెక్యూరిటీ
ముప్పు పొంచి ఉన్నందున భద్రత పెంచిన కేంద్రం 24 గంటలపాటు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కాపలా న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శ
Read More