దేశం

బీహార్ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్.. మధ్యాహ్నం ఒంటి గంటలోపు ఎంత ఓటింగ్ జరిగిందంటే..

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ జరుగుతోంది. 2025 నవంబర్ 11 వ తేదీన సెకండ్ ఫేజ్.. అదే విధంగా చివరి ఫేజ్ కావడంతో ఓటర్ల నుంచి అనూహ్య

Read More

కుట్రదారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు: ఢిల్లీ పేలుడుపై ప్రధాని మోడీ రియాక్షన్

న్యూఢిల్లీ: ఢిల్లీ పేలుడు ఘటనపై ప్రధాని మోడీ తీవ్రంగా స్పందించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం భూటాన్ వెళ్లిన మోడీ మంగళవారం (నవంబర్ 11) థింపూలో జరిగిన

Read More

నేను మాటిస్తున్నా.. ఢిల్లీ పేలుళ్లకు కారణమైన ఏ ఒక్కరినీ వదలిపెట్టం: రాజ్‎నాథ్ సింగ్

న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ పేలుళ్ల ఘటనపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‎నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పేలుళ్లకు బాధ్యులై

Read More

బీహార్‏ సెకండ్ ఫేజ్ పోలింగ్: 11 గంటల వరకు 31.38 శాతం పోలింగ్ నమోదు

పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల చివరి దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మంగళవారం (నవంబర్ 11) ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా ఓటు హక్కు వినియోగిం

Read More

ఢిల్లీ పేలుడు ప్రధాన సూత్రధారి డాక్టర్ ఉమర్ ఫొటో రిలీజ్

న్యూఢిల్లీ: యావత్ దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ కారు పేలుడు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ కారు పేలుడు ఘటనకు మాస్టర్ మైండ్‎గా ఆరోపణలు ఎదుర

Read More

మా నాన్న ధర్మేంద్ర చనిపోలేదు.. బతికే ఉన్నారు : కూతురు ఈషా డియోల్

ప్రముఖ నటుడు ధర్మేంద్ర మరణించినట్లు దేశవ్యాప్తంగా అనేక మీడియా సంస్థల్లో వార్తా కథనాలు వచ్చాయి. ఉదయం నుంచి సోషల్ మీడియాలో కూడా దీనిపై న్యూస్ ట్రెండ్ అవ

Read More

మీడియాలో ప్రచారం కోసం సుప్రీంకోర్టు వేదిక కాదు.. కేఏ పాల్ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం

న్యూఢిల్లీ, వెలుగు: ప్రచారానికి సుప్రీంకోర్టు వేదిక కాదని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్‌‌‌‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిం

Read More

అన్ని స్కూళ్లలో వందేమాతరం పాడాల్సిందే: సీఎం యోగి

గోరఖ్ పూర్: ఉత్తరప్రదేశ్‎లోని అన్ని విద్యా సంస్థల్లో వందేమాతరం పాడడాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేయనుంది. సోమవారం గోరఖ్ పూర్‎లో నిర్వహి

Read More

ఫిరాయింపుల పిటిషన్లపై అత్యవసర విచారణ చేపట్టలేం : సుప్రీంకోర్టు

కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు రిట్, కోర్టు ధిక్కార పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం విచారణకు స్వీకరిస్తామన్న  సీజేఐ బీఆర్ గవాయ్​ న్యూఢిల్లీ,

Read More

మూస రాజకీయాలపై జన్సురాజ్ ప్రభావం!

48 సంవత్సరాల ప్రశాంత్ కిషోర్ 2011లో  రాజకీయ కన్సల్టెన్సీని ప్రారంభించారు.  2011లో నరేంద్ర మోదీకి, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్​కుమార్, ఆర్జేడీ

Read More

బిహార్‎ను నాశనం చేసిండు.. నితీశ్‎పై రాహుల్ ఫైర్

న్యూఢిల్లీ: బిహార్‎ను నితీశ్ కుమార్ ప్రభుత్వం నాశనం చేసిందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శించారు. విద్య, హెల్త్ కేర్‎తో పాటు అన్ని రంగాలన

Read More

అమెరికాలో ఏపీ విద్యార్థిని మృతి.. దగ్గు, ఛాతినొప్పితో నిద్రలోనే కన్నుమూత

న్యూయార్క్‌‌: ఆంధ్రప్రదేశ్‌‌కు చెందిన విద్యార్థిని అనారోగ్యంతో అమెరికాలో మృతి చెందారు. బాపట్ల జిల్లా కారంచేడు గ్రామానికి చెందిన 23

Read More

ఉగ్ర నెట్‌వర్క్‌ గుట్టురట్టు.. 2,900 కిలోల పేలుడు సామగ్రి, వెపన్స్ స్వాధీనం

    జమ్మూ కాశ్మీర్‌‌తోపాటు హర్యానాలో సోదాలు     ఎనిమిది మంది అరెస్ట్‌, అందులో ముగ్గురు డాక్టర్లు  

Read More