దేశం

సినిమా హాల్ మిస్టరీ డెత్తో మనస్పర్థలు.. శివసేన నుంచి రాజ్​ఠాక్రే ఎగ్జిట్.. ఇప్పుడు మళ్లీ కలుస్తున్నారనే వార్తలు

పుణెలోని సినిమా హాల్లో వ్యక్తి మృతి సీబీఐ ఎంక్వైరీ ఎదుర్కొన్న రాజ్ ఠాక్రే 2005లో శివసేన నుంచి బయటికి.. 2006లో ఎంఎన్ఎస్ ఏర్పాటు ముంబై: మహా

Read More

బీజేపీ ఎంపీల వ్యాఖ్యలపై దుమారం.. సుప్రీంకోర్టుపై నిషికాంత్ దుబే,దినేశ్ శర్మ కామెంట్లు

న్యూఢిల్లీ: గవర్నర్ పంపిన బిల్లుల విషయంలో రాష్ట్రపతికి గడువు విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ బీజేపీ ఎంపీలు నిషికాంత్ దుబే, దినేశ్

Read More

పెండ్లి వేడుక చూడడానికి బయటకు వచ్చిన దళిత యువకుడిని కొట్టి, మూత్రం పోశారు

జైపూర్: ఓ పెండ్లి వేడుక చూడడానికి బయటకు వచ్చిన దళిత యువకుడి(19) ని ఇద్దరు వ్యక్తులు కిడ్నాప్  చేసి, అతి దారుణంగా కొట్టారు. అంతేకాకుండా అతడితో బలవ

Read More

భారత్కు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్.. సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం

వాషింగ్టన్ డీసీ: అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ భారత పర్యటన నిమిత్తం కుటుంబంతో కలిసి ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలోని పాలం విమానాశ్రయానికి చేరు

Read More

భార్య, అత్త వేధింపులు.. భర్త సూసైడ్‌‌

ఉత్తరప్రదేశ్‌‌లోని ఇటావాలో ఘటన న్యాయం జరగకపోతే తన అస్థికలను కాల్వలో కలపాలని తల్లిదండ్రులకు వినతి లక్నో: భార్య, అత్త వేధింపులు తట్ట

Read More

వక్ఫ్ బోర్డు ట్రస్టీలమంటూ 17 ఏండ్లు చీటింగ్.. అక్రమ నిర్మాణాలు చేపట్టి అద్దె వసూలు చేసిన నిందితులు

అహ్మదాబాద్: ఐదుగురు వ్యక్తులు వక్ఫ్​బోర్డు ట్రస్టీలుగా నటిస్తూ చేసిన ఘరానా మోసం తాజాగా అహ్మదాబాద్ లో బయటపడింది. 17 ఏండ్ల పాటు కొనసాగిన ఈ కుంభకోణం ఇటీవ

Read More

జార్ఖండ్లో ఎన్ కౌంటర్.. 8 మంది నక్సల్స్ మృతి.. చనిపోయిన నక్సల్స్లో ఒకరిపై కోటి రివార్డ్

బొకారో: జార్ఖండ్లోని బొకారోలో ఎన్ కౌంటర్ జరిగింది. సీఆర్పీఎఫ్ దళాలకు, నక్సల్స్ కు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఎనిమిది మంది నక్సల్స్ హతమయ్యారు. ఇంటెల

Read More

కాంగ్రెస్ను ఎదుర్కోలేక సోనియా, రాహుల్పై కక్షగట్టారు: బీజేపీది సిగ్గుమాలిన చర్య: డీఎంకే

చెన్నై: నేషనల్ హెరాల్డ్  కేసులో కాంగ్రెస్  మాజీ చీఫ్  సోనియా గాంధీ, ఆ పార్టీ ఎంపీ రాహుల్  గాంధీ పేర్లను ఈడీ చార్జిషీటులో చేర్చడంపై

Read More

మోదీ సర్కార్​ బెదిరింపులకు భయపడం: ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు

బక్సర్: కాంగ్రెస్​ పార్టీని భయపెట్టాలని కేంద్రంలోని మోదీ సర్కార్​ ప్రయత్నిస్తున్నదని.. అయినా తమ నేతలు భయపడరని ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గే అన్నారు.

Read More

మహారాష్ట్రలో మరాఠీ తప్పనిసరి.. హిందీ వివాదం నేపథ్యంలో సీఎం ఫడ్నవీస్ క్లారిటీ

పుణె: మహారాష్ట్రలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మరాఠీని నేర్చుకోవాల్సిందేనని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు. తాము మరాఠీ స్థానంలో హిందీ తేవడం లేదని

Read More

2025లో కొత్తగా 84 లక్షల డీమ్యాట్ ఖాతాలు .. ఏడాది లెక్కన 20 శాతం పెరుగుదల

న్యూఢిల్లీ: మనదేశ క్యాపిటల్​మార్కెట్లలోకి 2025 ఆర్థిక సంవత్సరంలో కొత్త ఇన్వెస్టర్లు భారీగా వచ్చారు. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్‌‌‌&zw

Read More

జెన్సోల్​లో అంతా మోసమే !

ప్లాంటులో ప్రొడక్షన్​ సున్నా! ఉన్నది ఇద్దరు ముగ్గురు కార్మికులే  న్యూఢిల్లీ:  జెన్సోల్ ​ఇంజనీరింగ్​కు సంబంధించి రోజుకో కొత్త విషయం

Read More

19 శాతం పెరిగిన ఆటో ఎగుమతులు

2025లో 53 లక్షల యూనిట్ల అమ్మకం  వెల్లడించిన సియామ్ న్యూఢిల్లీ: విదేశీ మార్కెట్లలో బలమైన డిమాండ్ ఉండటం వల్ల గత 2024-–25 ఆర్థిక సంవ

Read More