దేశం

యూపీలో ట్రక్కు, అంబులెన్స్ ఢీ.. ఐదుగురు మృతి

అమేథీ: ఉత్తరప్రదేశ్‏లోని పూర్వాంచల్ ఎక్స్ ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. ట్రక్కును వెనుక నుంచి అంబులెన్స్ ఢీకొట్టడంతో ఐదుగురు చనిపోయారు. హర్య

Read More

సోనియా గాంధీకి మరోసారి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక

కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర అనారోగ్యంతో ఆదివారం (జూన్ 15) ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రిలో చేరారు. గ్యాస్ సంబం

Read More

పాక్ ఆర్మీ చీఫ్‌‌‌‌‌‌‌‌ను మేం పిలవలే.. ఆ దేశానిది ఫేక్ ప్రచారమన్న అమెరికా

ఆ దేశానిది ఫేక్ ప్రచారమన్న అమెరికా వాషింగ్టన్: పాకిస్తాన్  ఆర్మీ చీఫ్  జనరల్  ఆసిమ్  మునీర్​ను తమ దేశ మిలిటరీ పరేడ్ కు ఆహ్

Read More

యూపీలో దారుణం.. బిల్డింగ్కూలి తండ్రీకూతుళ్లు మృతి

మథుర: ఉత్తర ప్రదేశ్‎లోని మథురలో ఘోరం జరిగింది. ఓ బిల్డింగ్  పేకమేడలా కూలిపోవడంతో తండ్రి, ఇద్దరు కూతుళ్లు చనిపోయారు. మరో వ్యక్తి గాయపడ్డాడు. మ

Read More

సైప్రస్‎లో ప్రధాని మోడీకి ఘన స్వాగతం

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం సైప్రస్‌‌ చేరుకున్నారు. విమానాశ్రయంలో సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్ మోదీకి స్వాగతం పలి

Read More

కేరళలో బ్రిటన్ F–35 ఫైటర్ జెట్ఎమర్జెన్సీ ల్యాండింగ్

తిరువనంతపురం: బ్రిటన్ నేవీకి చెందిన ఎఫ్-35 ఫైటర్ జెట్ శనివారం రాత్రి కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసింది. ఈ వ

Read More

కర్నాటకలో కుండపోత వర్షం.. ఆరెంజ్ అలర్ట్ జారీచేసిన ఐఎండీ

బెంగళూరు: కర్నాటకలోని పలు జిల్లాల్లో ఆదివారం కుండపోత వర్షాలు కురిశాయి. వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో చాలా చోట్ల సాధారణ జనజీవనం స్త

Read More

పుణెలో విషాదం.. వంతెనపై 130 మంది టూరిస్టులు.. ఉన్నట్టుండి బ్రిడ్జి కూలడంతో..

పుణెలో కూలిన బ్రిడ్జి.. నలుగురు మృతి 35 నుంచి 40 మంది గల్లంతు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ ఇంద్రాయణి నదిపై పురాతన ఐరన్ బ్రిడ్జి కుండమాల వా

Read More

పైలెట్కు ఆర్మీలో పని చేసిన అనుభవం.. అయినా ఈ ఘోరం జరిగింది..

కేదార్​నాథ్లో హెలికాప్టర్ క్రాష్ పైలెట్తో పాటు ఏడుగురు దుర్మరణం మృతుల్లో దంపతులు, రెండేండ్ల కూతురు ఉత్తరాఖండ్‌లోని గౌరీకుండ్‌ అడవ

Read More

జూన్16న జనాభా గణనకు గెజిట్ నోటిఫికేషన్

ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న దేశ జనాభా గణన ప్రక్రియ వేగంగా సాగుతోంది. సోమవారం (జూన్ 16) జనాభా గణనకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆదివారం హోంమంత్ర

Read More

పూణె వంతెన కూలి ఆరుగురు మృతి..ఒక్కొక్కరికి రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా

పూణెలో ఇంద్రాయణి నదిపై వంతెన కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఆరు(6)కు చేరింది. మరో 25 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటన పూణె జిల్లాలోని కుందమాల గ్రామ సమీపంలో జరిగింద

Read More

కేరళలో బ్రిటన్ యుద్దవిమానం ఎఫ్–35 ఎమర్జన్సీ ల్యాండింగ్

విమానం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్.. ఇలాంటి పదాలు మీడియాలో కనిపిస్తుంటే చాలా మందిలో టెన్షన్ నెలకొంటుంది. తాజాగా కేరళలో యూకేకు  చెందిన యుద్ద విమానం ఫై

Read More

ఇండియాలో లిక్కర్ తాగే టాప్ 10 రాష్ట్రాలు ఇవే.. తెలంగాణ ఎన్నో స్థానంలో ఉందంటే...

భారతదేశంలో దాదాపు 16కోట్ల మంది మద్యం సేవిస్తున్నారు. ఇందులో ఇందులో 6 కోట్ల మంది మద్యానికి బానిసలుగా మారారని ఓ నివేదిక ద్వారా  తెలుస్తుంది.  

Read More