
దేశం
Bengaluru Stampede: కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎంపై కేసులు..! తప్పు పోలీసులదా లేక RCBదా..?
RCB Victory Parade: బెంగళూరులో నిన్న చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన తొక్కిసలాట దేశం మెుత్తాన్ని కలిచివేసింది. చాలా మంది దీనిలో ఫ్యాన్స్ చేసింది తప్పం
Read Moreదేశంలో కరోనా డేంజర్ బెల్స్ : 5 వేలకు దగ్గరలో యాక్టివ్ కేసులు
దేశంలో కరోనా అత్యంత వేగంగా విస్తరిస్తుంది. అందరూ లైట్ తీసుకుంటున్నారు కానీ.. ఇప్పటికే దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 5 వేలకు చేరుతుంది. 2025, జూన్
Read MoreITR Filing: టాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే..
ITR 2025: జూన్ నెల వచ్చేసింది. దీంతో ప్రస్తుతం చాలా మంది టాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయటం కోసం సన్నాహాలు చేసుకుంటున్నారు. ఉద్యోగులు, వ్యాపారులు తమ రిటర్న్
Read Moreవాక్ స్వాతంత్ర్యం ఉందని..హద్దులు దాటొద్దు: రాహుల్ గాంధీకి హైకోర్టు హెచ్చరిక
ప్రయాగ్ రాజ్: వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని చెప్పి హద్దులు దాటేలా మాట్లాడొద్దని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అలహాబాద్ హైకోర్టు హ
Read Moreనదిలో మునిగి ఆరుగురు బాలికలు మృతి.. ఆగ్రాలోని సికంద్ర ప్రాంతంలో ఘటన
ఆగ్రా: ఉత్తరప్రదేశ్లోని యమునా నదిలో మునిగి ఆరుగురు బాలికలు మృతి చెందారు. ఆగ్రాలోని సికంద్ర ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన
Read Moreతమిళుడిగాచెప్పడానికి చాలా ఉంది.. కన్నడ భాష వివాదంపై తర్వాత మాట్లాడుతా: కమలహాసన్
చెన్నై: ఒక తమిళుడిగా చెప్పడానికి చాలా ఉందని, కానీ కన్నడ భాషపై తాను చేసిన వ్యాఖ్యలపై తర్వాత మాట్లాడతానని ప్రముఖ నటుడు, -మక్కల్ నీది మయ్యమ్ అధినేత &nbs
Read Moreవిద్యను పట్టించుకోని ప్రభుత్వాలు
విద్యపట్ల పెట్టుబడిదారీవర్గ దృక్పథం మారుతుందా? ప్రభుత్వ వ్యవస్థపై వ్యాపార రాజకీయాలు పట్టు సాధించి ఉదార విద్యను కనుమరుగు చేస్తున్నాయా? అమెరికా అధ్యక్షు
Read Moreరాంగ్ ఇంజక్షన్లు ఇచ్చిన నర్సు.. ఆరుగురు పేషెంట్లు మృతి
ఒడిశాలోని కోరాపుట్ జిల్లా ఆస్పత్రిలో ఘటన భువనేశ్వర్: రోగులకు ఓ నర్సు రాంగ్ ఇంజక్షన్&zwnj
Read Moreఆ భూమిని గురుద్వారాకే వదిలేయాలి: ఢిల్లీ వక్ఫ్ బోర్డు పిటిషన్ కొట్టేసిన సుప్రీం
న్యూఢిల్లీ: ఢిల్లీలోని షాదర ప్రాంతంలో గురుద్వారా కొనసాగుతున్న భూమి తమదని పేర్కొంటూ ఢిల్లీ వక్ఫ్ బోర్డు దాఖలు చేసిన పిటిషన్&z
Read Moreరెండు దశల్లో కులగణన.. డీలిమిటేషన్కు కీలకం...
మన దేశంలో ప్రతి పదేండ్లకోసారి జనాభా లెక్కలు నిర్వహిస్తారు. చివరిసారి 2011లో దేశ జనాభాను లెక్కించారు. మళ్లీ 2021లో జనగణన నిర్వహించాల్సి ఉండగా, కరోనా కా
Read Moreఈ విజయం మీకే అంకితం చేస్తున్నా: కోహ్లీ
బెంగళూరు: ఇన్నాళ్లూ తమపై నమ్మకాన్ని పెట్టుకున్న అభిమానులకు ఐపీఎల్&z
Read Moreరిటైర్ అయిన వెంటనే.. పదవులు, ఎన్నికల్లో పోటీలు వద్దు!
జడ్జిలు అలా చేస్తే న్యాయవ్యవస్థపై జనంలో అపోహలు: సీజేఐ జస్టిస్ గవాయ్ భవిష్యత్ ప్రయోజనాలు ఆశించారన్న అపవాదు వస్తుంది న్యాయ వ్యవస్థపై
Read Moreజులై 21 నుంచి ఆగస్టు 12 వరకు పార్లమెంట్ సమావేశాలు
వెంటనే సమావేశాలు పెట్టాలన్న ప్రతిపక్షాల డిమాండ్ బేఖాతరు న్యూఢిల్లీ, వెలుగు: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 2
Read More