దేశం
కోఎంప్ట్(COEMPT) కోసం ఏకంగా టెండర్లు మార్చారు..CBSE ఓఎస్ఎం వివాదంపై రాహుల్ గాంధీ
CBSE ఆన్ స్క్రీన్ మార్కింగ్ (OSM) సిస్టమ్ కాంట్రాక్టు వ్యవహారంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. హైద
Read Moreసరైన నిఘా ఉండి ఉంటే..NEET లీకయ్యి ఉండేది కాదు: NTAపై సుప్రీంకోర్టు ఆగ్రహం
నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పర్యవేక్షణ కమిటీలు, భద్రతా వ్యవస్థలు ఉన్నప్పటికీ ఇంత పెద్ద స్థాయిలో ప్రశ్నాపత్ర
Read Moreఅనుభవించు రాజా: 53 లక్షల రూపాయల బైక్పై బీజేపీ మంత్రి చక్కర్లు
కోల్కతా: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రధాని మోడీ పొదుపు మంత్రం జపిస్తున్నారు. దేశ ప్రజలంతా పొదుపు చర్యలు పాటించాలని.. ఇంధన వినియోగం తగ్గించ
Read Moreమహారాష్ట్రలో ఘోరం: కల్తీ మద్యం తాగి 13 మంది మృతి...!
మహారాష్ట్రలో ఘోరం జరిగింది.కల్తీ మద్యం తాగి 13 మందిన ఘటన కలకలం రేపింది. మహారాష్ట్రలోని పూణే, పింప్రి చించ్వాడ్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉ
Read Moreగంటకు 12 నిమిషాలు చాలు.. TV యాడ్స్పై ట్రాయ్ రూల్ను సమర్థించిన ఢిల్లీ హైకోర్టు
ఢిల్లీ: గంటకు 12 నిమిషాలకు మించకూడదని టీవీల్లో ప్రకటనల వ్యవధిపై టెలికాం రెగ్యులరేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా విధించిన నిబంధనను ఢిల్లీ హైకోర్టు సమర్థించింది
Read Moreకేంద్రం ఏం చెబుతుందో చూసి.. కాక్రోచ్ పార్టీ' అకౌంట్లపై నిర్ణయం: ఢిల్లీ హైకోర్టు
సోషల్ మీడియాలో సంచలనాలు సృష్టిస్తూ.. యూత్ ఫుల్ ట్రెండ్తో దూసుకుపోతున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’కి షాక్ తగిలింది. తమ అఫీషియల్ ఎక్స్ అకౌ
Read Moreరిజర్వ్ చేసిన కేసుల్లో మూడు నెలల్లోపు తీర్పులు ఇవ్వాలని హైకోర్టులకు సుప్రీం ఆదేశాలు
ఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పుల జాప్యంపై కీలక ఆదేశాలు జారీ చేసింది. రిజర్వ్ చేసిన తీర్పులపై అన్ని హైకోర్టులకు సుప్రీంకోర్టు గై
Read Moreసిద్ధరామయ్య రాజీనామాకు గవర్నర్ ఆమోదం.. డీకేకు లైన్ క్లియర్
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామాను గవర్నర్ ఆమోదించారు. సీఎం పదవి నుంచి తప్పుకున్న ఆయన 2026 మే 28న (గురువారం) రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ర
Read Moreగుజరాత్ లోని గిర్ అడవుల్లో సింహం పిల్లల మృతి
సీఎం భూపేంద్ర పటేల్ అత్యవసర సమీక్ష అహ్మదాబాద్: ఆసియా సింహాలకు ఏకైక నివాస స్థానమైన గుజరాత్లోని గిర్ అటవీ ప్రాంతంలో నాలు
Read Moreఆస్ట్రేలియా పౌరుడు పంజాబ్లో మిస్సింగ్
అమృత్సర్: మెల్బోర్న్కు చెందిన 66 ఏళ్ల ఆస్ట్రేలియా పౌరుడు పంజాబ్లో కనిపించకుండా పోయారు. ఏబీసీ న్యూస్ ని
Read Moreభోపాల్ లో మాజీ జడ్జి గిరిబాల సింగ్ అరెస్ట్...త్విషాశర్మ మృతి కేసులో సీబీఐ చర్య
భోపాల్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన త్విషాశర్మ అనుమానాస్పద మృతి కేసులో ఆమె అత్త, రిటైర్డ్ జడ్జి గిరిబాల సింగ్ను సీబీఐ అధికారులు అరెస్ట
Read Moreసుప్రీం కోర్టును ఆశ్రయించిన WFI
న్యూఢిల్లీ: స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్, ఇండియా రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)
Read MoreTMC నేత పొలంలో నోట్ల కట్టలు.. 2.24 కోట్లు స్వాధీనం
బెంగాల్లో టీఎంసీ నేత ఇంటి సమీపంలోని పొలంలో పాతిపెట్టిన నోట్ల కట్టలు కలకలం రేపాయి. ఇప్పటివరకు రూ.2.24 కోట్ల నగదు, కొంత బంగారాన్ని స్వాధీనం చేసుకున్న ప
Read More












