దేశం
పేదరికాన్ని నిర్మూలించిన తొలి రాష్ట్రంగా..చరిత్రకెక్కిన కేరళ
దేశంలో అత్యంత పేదరికం నిర్మూలించిన మొట్టమొదటి రాష్ట్రంగా కేరళ చరిత్ర సృష్టించింది.ఈ విషయాన్ని కేరళ సీఎం పినరయి విజయన్ శనివారం(నవంబర్1) అసెంబ్లీ
Read Moreగ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. తగ్గిన ధరలు.. నేటి నుండి అమల్లోకి..
ఇవాళ (నవంబర్ 1) చమురు కంపెనీలు దేశవ్యాప్తంగా LPG సిలిండర్ ధరలను సవరించాయి. దింతో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ధర రూ.5 తగ్గింది. అయితే కొత్త రేటు &n
Read Moreబెట్టింగ్ యాప్ బాధితులకు న్యాయం జరగడం లేదు : కేఏ పాల్
ఈ యాప్లతో పలు ఫ్యామిలీలు రోడ్డున పడ్డాయ్: కేఏ పాల్ న్యూఢిల్లీ, వెలుగు: బెట్టింగ్ యాప్ల బాధితులకు న్యాయం జర
Read Moreనా భార్య ఉషా క్రిస్టియన్ కాదు.. ఆమె మతం మారట్లేదు: జేడీ వాన్స్ క్లారిటీ
వాషింగ్టన్: హిందూ మతంలో పెరిగిన తన భార్య ఉష ఏదో ఒక రోజు క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తుందని ఆశిస్తున్నానని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్య
Read Moreసీఎస్లు విచారణకు రావాల్సిందే ..వీధి కుక్కల కేసులో తేల్చి చెప్పిన సుప్రీం
న్యూఢిల్లీ: వీధి కుక్కల నియంత్రణకు సంబంధించిన కేసులో నవంబర్ 3న జరగనున్న విచారణకు వర్చువల్గా హాజరయ్యేందుకు అనుమతించాలని బెంగాల్, తెలంగాణ మి
Read Moreబీమా చేయించి మరీ ఘోరం: ప్రియుడితో కలిసి కన్న కొడుకును హత్య చేసిన తల్లి
లక్నో: ప్రియుడితో కలిసి ఉండడంపై కొడుకు ఆగ్రహించాడని ఓ మహిళ దారుణమైన కుట్ర చేసింది. ప్రియుడితో కలిసి కొడుకును హత్య చేయించింది. చాలా రోజుల ముందుగానే ప్ల
Read Moreకేరళలో తీవ్ర పేదరికం అంతం: మంత్రి రాజేశ్ప్రకటన
తిరువనంతపురం: కేరళలో తీవ్రమైన పేదరికాన్ని రూపుమాపినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ రాష్ట్ర స్థానిక స్వపరిపాలన శాఖ మంత్రి ఎంబీ రాజేశ్శనివారం
Read Moreదేశ ఆత్మగౌరవమే మిన్న.. ఇందిర మాకు నేర్పిందిదే: రాహుల్
న్యూఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఆమెకు ఘనంగా నివాళి అర్పించింది. శక్తివంతమైన వారిని ఎదుర్కొనేటప్
Read Moreరాష్ట్రానికి 4 ‘కేంద్రీయ గృహ మంత్రి పదక్’ అవార్డ్స్
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ నుంచి నలుగురు పోలీసు అధికారులకు ప్రతిష్టాత్మకమైన ‘కేంద్రీయ గృహ మంత్రి పదక్’అవార్డులు దక్కాయి. ఉక్క
Read Moreదేశంలో బీజేపీ, సంఘ్ వల్లే శాంతిభద్రతల సమస్యలు : ఖర్గే
మహాత్ముడి హత్య తర్వాత ఆర్ఎస్ఎస్ను బ్యాన్&zwn
Read Moreక్లయింట్లకు సలహాలపై లాయర్లకు సమన్లు ఇవ్వొద్దు: దర్యాప్తు సంస్థలకు సుప్రీంకోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: న్యాయవాది, క్లయింట్ గోప్యతకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. తమ క్లయింట్లకు న్యాయ సలహా అందించినంత మాత్రానా న్యాయవాదులకు దర్య
Read Moreకోటి ప్రభుత్వ ఉద్యోగాలు.. 50 లక్షల పక్కా ఇండ్లు: NDA కూటమి మేనిఫెస్టో విడుదల
పాట్నా: బిహార్అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమిని మరోసారి గెలిపిస్తే రాష్ట్రంలోని యువతకు కోటి ఉద్యోగాలు ఇస్తామని ఎన్డీయే హామీ ఇచ్చింది. కోటి మంది మహిళలను
Read Moreయూపీలో 2027లో బీజేపీని ఓడిస్తం: ఎస్పీ చీఫ్అఖిలేశ్ యాదవ్
లక్నో: ఉత్తరప్రదేశ్లో 2027లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తామని సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) చీఫ్అఖిలేశ్ యాదవ్ ప్రతిజ్ఞ చేశారు. సర్దార
Read More












