ఎన్​సీసీ జాతీయ శిబిరంలో ‘పారమిత’ సత్తా 

ఎన్​సీసీ జాతీయ శిబిరంలో ‘పారమిత’ సత్తా 

కొత్తపల్లి, వెలుగు : అక్టోబర్ 23 నుంచి నవంబర్ 1 వరకు హైదరాబాద్​లో నిర్వహించిన జాతీయస్థాయి ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ క్యాంపులో మంకమ్మతోట పారమిత స్కూల్​ ఎన్​సీసీ కేడెట్లు ప్రతిభ చాటినట్లు హెచ్ఎం బాలాజీ తెలిపారు. పింగిళి విజికారెడ్డి (కూచిపూడి నాట్యం), బూడిద రేవంత్ కౌశిక్(ఎన్​ఐఏపీ -సంస్కృతి), గౌడ హృదయ్ (వాయిద్యం), గజ్జెల అశ్విత్ (ఎన్​ఐఏపీ సంస్కృతి), అడ్ల హన్సిత్(ఎన్​ఐఏపీ- సంస్కృతి) ప్రదర్శన ఇచ్చారు.

వీరిని పారమిత ఎన్​సీసీ కేడెట్లను బెటాలియన్ కమాడింగ్ ఆఫీసర్ డానియల్ లాట్జమ్, స్కూల్​ చైర్మన్​ ఇనుగంటి ప్రసాదరావు, డైరెక్టర్లు ప్రసూన, రాకేశ్​, రశ్మిత, అనుకర్​రావు, వినోదరావు, హనుమంతరావు అభినందించారు. 

ALSO READ :  కరీంనగర్ జిల్లాలో వాహనాలను తనిఖీ చేసిన సీపీ