న్యూఢిల్లీ, వెలుగు: నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్ఏ) బ్రిటీష్ పాలకులకు వణుకు పుట్టించిందని, స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. “నేతాజీ సుభాష్ చంద్రబోస్– ఐఎన్ఏ” ట్రస్ట్ మెంబర్ డాక్టర్ కల్యాణ్ కుమార్ దే రచించిన “నేతాజీ–ఇండియాస్ ఇండిపెండెన్స్ అండ్ బ్రిటీష్ ఆర్కైవ్స్” బుక్ ను ఆయన బుధవారం ఆవిష్కరించారు. నేతాజీ స్వాతంత్ర పోరాటంలో యువతలో స్ఫూర్తి నింపారని వెంకయ్య కొనియాడారు. నవ భారత నిర్మాణంలో యూత్ కీలక పాత్ర పోషించాలన్నారు.
నేతాజీ ఆర్మీ బ్రిటీషోళ్లను వణికించింది: వెంకయ్య
- దేశం
- August 13, 2020
లేటెస్ట్
- తెలంగాణలో డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీలు
- VD14: విజయ్ కోసం మొత్తం మార్చేశారట.. VD14 అసలు కథ ఇదే
- NTR 31 Title: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీకి పవర్ ఫుల్ టైటిల్? నీల్ ప్రీవియస్ సినిమాలకు మించి యాక్షన్
- కరెంట్ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎంక్వైరీ స్పీడప్
- బావపై బామ్మర్థులు కత్తులు, కర్రలతో దాడి
- ఇక్ఫాయ్ ఘటనపై కొనసాగుతోన్న సస్పెన్ష్.. వాష్ రూంలో ఏం జరిగింది.?
- కాలితో తన్నిండు, కడుపులో గుద్దిండు: ఎంపీ స్వాతి మలివాల్
- బీజేపీకి మెజారిటీ రాకపోతే ప్లాన్ బి ఉందా?... అమిత్ షా ఏమన్నారంటే..
- స్కూల్ డ్రైనేజీలో మూడేళ్ల పిల్లాడి డెడ్బాడీ.. బాలుడి కుటుంబసభ్యులు ఆందోళన
- Baahubali Crown Of Blood OTT: ఓటీటీలోకి వచ్చేసిన రాజమౌళి బాహుబలి ప్రీక్వెల్..కానీ, ఆడియన్స్కి అదొక్కటే నిరాశ
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు