నాంపల్లి ఏరియా ఆసుపత్రిలో వ్యాక్సిన్ వికటించి అస్వస్థతకు గురైన 15 మంది చిన్నారులు నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు హాస్పిటల్ సూపరింటెండెంట్ మురళి కృష్ణ తెలిపారు. నిన్న సాయంత్రం నీలోఫర్ ఆసుపత్రికి పిల్లలను తీసుకొచ్చారని .. ఇందులో ముగ్గురు చిన్నారులకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు ఆయన వివరించారు. వ్యాక్సిన్ వికటించి ఆసుపత్రికి రాకముందే 18 నెలల చిన్నారి మృతి చెందినట్లు ఆయన తెలిపారు. ప్యారాసిటిమాల్ స్థానంలో ట్రెమొడల్ టాబ్లెట్ ఇవ్వడం వల్లనే చిన్నారులు అస్వస్థతకు గురైనట్లు సూపరింటెండెంట్ తెలిపారు.
నీలోఫర్ కు రాకముందే బాలుడు చనిపోయాడు
- హైదరాబాద్
- March 7, 2019
లేటెస్ట్
- భద్రాద్రిలో నత్తనడకన ‘ప్రసాద్’ పనులు!
- జగ్గయ్యపల్లి గ్రామంలో వైభవంగా రాములోరి కల్యాణం
- డీసీఎంఎస్ మాజీ చైర్మన్ శేషగిరిరావు మృతి
- విశ్వనాథపల్లి పీహెచ్సీకి కుర్చీల వితరణ
- నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ : పమేలా సత్పతి
- మధిర కోర్టును తనిఖీ చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి
- అయ్యప్ప సన్నిధిలో మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యేలు
- మల్లాపూర్ తహసీల్ ఎదుట గ్రామస్తుల ఆందోళన
- ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
- పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీ గెలుపు ఖాయం : ఎమ్మెల్యే అడ్లూరి
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- కొబ్బరి చక్కెర గురించి విన్నారా.. దీని గురించి తెలుస్తే అసలు వదిలిపెట్టరు..
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- కాంగ్రెస్ పార్టీ గెలిచే ఒకే ఒక్క సీటు నల్గొండ : కేటీఆర్
- NTR: వీరభద్ర స్వామికి ఎన్టీఆర్ భారీ విరాళం..శిలాఫలకం చూస్తే కానీ తెలీలేదే!..ఆ ఆలయం ఎక్కడంటే?