దేశంలో 2018-19 మధ్య 300 కిలోమీటర్ల మెట్రో ప్రాజెక్టులకు తమ ప్రభుత్వం అనుమతిచ్చిందని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ రోజు పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశ పెడుతూ.. దేశంలో మెట్రో రైలు ప్రాజెక్టు పరిధి 657 కిలోమీటర్లకు పెరగనుందని చెప్పారు.-విద్యుత్ వాహనాలకు ప్రత్యేక రాయితీలు ఇస్తున్నామని, దేశ వ్యాప్తంగా ఏకీకృత రవాణా వ్యవస్థ కోసం ప్రత్యేక విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. రోడ్లు, రైలు మార్గాలపై ఒత్తిడి తగ్గించేందుకు జలమార్గ్ వికాస్ పథకాన్ని ప్రవేశ పెట్టనున్నట్టు తెలిపారు. ఈపథకంతో అంతర్గత జల రవాణాకు అధిక ప్రాధాన్యమిస్తామని ఆర్ధిక మంత్రి తెలిపారు.
త్వరలో జలమార్గ్ వికాస్ పథకం
- దేశం
- July 5, 2019
లేటెస్ట్
- రసాయనాలతో మగ్గబెట్టే పండ్లతో ప్రమాదం
- డ్రోన్ల ద్వారా జీఐఎస్ సర్వే .. ప్రాపర్టీ ట్యాక్స్ ను పక్కాగా రాబట్టేలా GHMC ప్లాన్
- రాజ్యాంగాన్ని రక్షించుకోకపోతే మన మనుగడకే ప్రమాదం : హరగోపాల్
- రాజకీయ స్వార్థం కోసం ద్వేషం పెంచుతున్నరు: మోదీ, బీజేపీపై సోనియా ఫైర్
- పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశాం : రోనాల్డ్ రోస్
- ఆదిలాబాద్ రిమ్స్ లో సూపర్ సేవలు షురూ
- మూడో దశలో 63 శాతం
- రాత్రంతా వారణాసిలోనే కేకేఆర్ టీమ్..
- వానలోనే కిషన్ రెడ్డి ప్రచారం
- సెల్ఫీ సరదా ప్రాణం తీసింది
Most Read News
- viral video: రైలు ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు.. 3KM అలానే వెళ్లిన బోగీలు
- హైదరాబాద్కు మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడెక్కడంటే.?
- కూల్ వెదర్ .. హైదరాబాద్లో భారీ వర్షం
- SRH vs LSG: ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు.. మ్యాచ్ జరిగేది అనుమానమే
- ఎండాకాలంలో హైదరాబాద్లో రికార్డు వర్షం
- Alia Bhatt Met Gala 2024: ఆలియాకే అందం తెచ్చిన చీర వెనుక 163 మంది కళాకారులు, 1905 గంటల శ్రమ
- ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చిన ఈసీ..
- హైదరాబాద్ లో వర్ష బీభత్సం.. ట్రాఫిక్ జాం
- కలికాలం.. భోజనంలో స్వీట్స్ లేవని.. పెళ్లి రద్దు..
- హైదరాబాద్లో కుండపోత వర్షం.. మరో 2 గంటలు బయటకు రావొద్దు