రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్పై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లతో పాటు బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానాన్ని పెట్టారు. చైర్ పర్సన్ అభివృద్ధికి సహకరించడం లేదంటూ అవిశ్వాస తీర్మాన కాపీని కలెక్టర్ సహా ఆర్డీవోకు అందజేశారు. చైర్ పర్సన్ అవినీతికి పాల్పడుతూ అభివృద్ధిని విస్మరించిందని కౌన్సిలర్లు ఆరోపించారు. వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం
- రంగారెడ్డి
- January 28, 2023
లేటెస్ట్
- బీ అలర్ట్:డేటింగ్ యాప్స్..డేటా అమ్మేస్తున్నాయ్
- తగ్గేదేలా:ఢిల్లీ మెట్రోలో..సీటు ఇవ్వలేదని మగాడి ఒడిలో కూర్చున్న మహిళ
- రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్: 20రూపాయలకే భోజనం...
- బెంగళూరులో ఐటీ దాడులు.. బంగారం, వజ్రాలు స్వాధీనం
- జైళ్లకు భయపడే వ్యక్తి కాదు కేసీఆర్
- DC vs GT: టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న గుజరాత్.. వార్నర ఔట్
- మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన చరిత్ర చంద్రబాబుది.. సీఎం జగన్
- వరంగల్ లో ఓఆర్ఆర్, ఎయిర్ పోర్టు నిర్మిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
- ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం: యూట్యూబ్కు పోటీగా..XTV యాప్
- కేసీఆర్ కాన్వాయ్కు ప్రమాదం.. 8 వాహనాలు ధ్వంసం
Most Read News
- రైలు చక్రాల మధ్య కూర్చుని వంద కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- Gold Rates : హమ్మయ్యా.. బంగారం, వెండి ధరలు తగ్గాయోచ్
- ఇండో స్పిరిట్ ఉద్యోగిగా కవిత మేనల్లుడు
- విద్యుత్ శాఖ అధికారి అనిల్ ఇంట్లో ఏసీబీ దాడులు
- Kitchen Tips : ప్యాకెట్ పాలను ఎలా కాగబెట్టాలి.. మరిగిస్తే పోషకాలు పోతాయా..?
- విరాట్ కోహ్లీ వచ్చిండు
- పెద్ద సైజు యాడ్ తో బేషరతుగా క్షమాపణలు చెప్పిన పతంజలి
- SRH vs RCB: ఈ సారి 300 పక్కా: బెంగళూరు బౌలర్లను వణికిస్తున్న సన్ రైజర్స్
- సీబీఐ అధికారులమంటూ రూ.48 లక్షలు కొట్టేశారు