జాతీయ స్థాయిలో ఎన్ఆర్సీని అమలు చేయడంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ మంగళవారం లోక్సభలో తెలిపారు. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సి) స్థితి గురించి లోక్సభ ఎంపీ మాలా రాయ్ ప్రశ్నించారు. అంతేకాకుండా.. అస్సాంలో ఎన్ఆర్సి హోదాతో పాటు ఎన్ఆర్సికి సంబంధించిన పనులు ఎప్పుడు పూర్తవుతాయని కూడా రాయ్ అడిగారు. దీనికి సమాధానంగా నిత్యానంద రాయ్ రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. ‘ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో భారతీయ పౌరుల జాతీయ రిజిస్టర్ను సిద్ధం చేయడానికి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు’ అని ఆయన తెలిపారు.
ఎన్ఆర్సీపై లోక్సభలో స్పష్టతనిచ్చిన కేంద్రమంత్రి
- దేశం
- March 15, 2022
లేటెస్ట్
- చంద్రబాబు మేనిఫెస్టోలో పెన్షన్ హామీ ఎత్తేశాడు...సీఎం జగన్
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- Kavya Maran: ఒక్క పరుగుతో విజయం.. కావ్య మారన్ మాస్ సెలబ్రేషన్స్
- టీఎస్ఆర్టీసీ బంపరాఫర్ : ఇలా చేస్తే రిజర్వేషన్ ఛార్జీలు ఉండవు
- Health Tips: మండే సూర్యుడికి ఇలా చెక్ పెట్టండి..
- Indian Premier League: భారీగా తగ్గిన IPL ఫ్రాంచైజీల ఆదాయం..
- Sabari movie review: కూతురి కోసం తల్లి పోరాటం.. సస్పెన్స్ థ్రిల్లర్గా వచ్చిన శబరి ఎలా ఉందంటే?
- Love Me Movie: లవ్ మీ స్టుపిడ్ హార్ట్ లిరికల్ రిలీజ్..ఆస్కార్ విన్నర్స్ కీరవాణి,చంద్రబోస్ న్యూ మెలోడీ
- దేశంలో మోదీ AA ట్యాక్స్ వసూల్ చేస్తున్నారు : మంత్రి కోమటిరెడ్డి
- టార్గెట్ జగన్... కడప జిల్లాకు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి..
Most Read News
- Good Health: ఏ వయస్సు వారు ఎంతదూరం వాకింగ్ చేయాలో తెలుసా...
- హైదరాబాద్ లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు.. ఎంతంటే...
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- SRH vs RR: కమ్మిన్స్, భువీ అద్భుతం.. ఒక్క పరుగుతో సన్ రైజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- ఉప్పల్ స్టేడియంలో కరెంట్ కట్ తిప్పలు
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- తెలుగోడి షాట్లకు..హోరెత్తిన ఉప్పల్
- 22.5 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్