లక్నో: మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఐదో దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా అమేథీలో అమె విస్తృత ప్రచారం నిర్వహించారు. రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూసే వారికి కాకుండా.. అభివృద్ధి చేసే వారికి ఓటు వేయాలని కోరారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిందని, రైతులు, మహిళల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని ప్రియాంక గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి
ప్రాణాలతో నన్ను చూడడం ఇదే చివరిసారేమో
మేడారం మూడో రోజు హుండీ ఆదాయం ఎంత వచ్చిందంటే..
సినిమా బాగుంటే చూస్తారు..లేకపోతే మరో అజ్ఞాతవాసి