పెద్దపల్లి జిల్లా: ఇవాళ సింగరేణి కార్మిక సంఘం బీఎంఎస్ మహాసభ జరగనుంది. గోదావరిఖని జీఎం కాలనీ గ్రౌండ్ లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సభ కొనసాగుతుందని సంఘం బాధ్యులు తెలిపారు. కాగా.. ఈ సభకు కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయమంత్రి దాన్వే సాహెబ్, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీఎంఎస్ కేంద్ర బొగ్గు పరిశ్రమల ఇంఛార్జి కొత్తకాపు లక్ష్మారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరవుతారని బీఎంఎస్ నాయకులు తెలిపారు.
మరిన్ని వార్తల కోసం..