- యాదగిరిగుట్టపై కొనసాగుతున్న భక్తుల రద్దీ
- కొండపై ప్రాథమిక చికిత్స చేసే వారు లేక వృద్ధురాలు మృతి
యాదాద్రి: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి వచ్చిన ఓ మహిళా భక్తురాలు బస్ బే సమీపంలో చనిపోయింది. దర్శనం తరువాత షాద్ నగర్ కు చెందిన సరోజ అనే వృద్ధ మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. అంబులెన్స్ వచ్చేసరికే మహిళ మరణించింది. కొండపై వైద్య సదుపాయాలు లేకనే మహిళ చనిపోయిందని భక్తులు మండిపడుతున్నారు. కొండపై వైద్యసేవలు అందించాలని కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి
వేల లీటర్ల పాలు సేకరించి, లక్షల లీటర్ల తయారీ
పప్పులు, నూనె గింజల సాగుకు ప్రోత్సాహమేది?