అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. తపోవనం జంక్షన్ దగ్గర బెంగళూరు నుంచి హైదరబాద్ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ ఉదయం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 15 మందికి పైగా గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గాయపడిన వారిని హాస్పిటల్ కు తరలించారు. మృతి చెందిన మహిళను రాజస్థాన్ లోని జైపూర్ కు చెందిన సుచిత్రగా గుర్తించారు. డ్రైవర్ అతివేగంగా నడపడమే ప్రమాదానికి కారణమని చెబుతున్నారు పోలీసులు.
అనంతపురంలో ప్రైవేట్ ట్రావెల్స్ బోల్తా
- ఆంధ్రప్రదేశ్
- December 1, 2019
లేటెస్ట్
- అన్ని స్కీమ్లను అమలు చేస్తేనే రాజీనామా చేస్త : హరీశ్రావు
- ప్రచారానికి వడదెబ్బ!.. ఉదయం 10 లోపు, సాయంత్రం 6 తర్వాతే లీడర్ల క్యాంపెయిన్
- ముస్లిం రిజర్వేషన్లను బరాబర్ ఎత్తేస్తం : కిషన్ రెడ్డి
- క్రాప్ లోన్ల పాత బకాయిలూ సర్కార్ మెడకే!
- రుణమాఫీ చేయకపోతే మాకు అధికారం ఎందుకు? : సీఎం రేవంత్ రెడ్డి
- రేవంత్ రెడ్డి Vs హరీష్ రావు | జహీరాబాద్ కాంగ్రెస్ సమావేశం | రెండో దశ పోలింగ్ | V6 తీన్మార్
- KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్
- మీ ఫోన్ను ఎవరైనా ఉపయోగిస్తున్నట్లు అనిపించిందా..? ఈ కోడ్ డయల్ చేసి హిస్టరీ తెలుసుకోండి
- అబిడ్స్లో రూ.49 లక్షల విలువైన నోట్లకట్టలు సీజ్
- న్యూయార్క్ ఆకాశంలో ఓ వింత వస్తువు..ఏలియన్స్ వెహికలేనా?
Most Read News
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- అలర్ట్ : ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- విమానంలో డీజీపీకి అసౌకర్యం