సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో నకిలీ ఆన్లైన్ట్రేడింగ్ పేరుతో భారీ మోసం జరిగింది. పటాన్ చెరు పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌతమ్ నగర్ కాలనీ చెందిన బ్యాటరీల వ్యాపారస్తుడు సోషల్ మీడియాలో వచ్చిన నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ లింకు ఓపెన్ చేసి తన వివరాలు నమోదు చేసుకున్నాడు. తన వివరాలతో ఒక ఐడి క్రియేట్ చేశాడు. సైబర్ కేటుగాళ్లు రూ. 94 లక్షల కమీషన్ ను ఆశగా చూపెట్టడంతో దఫాల వారీగా రూ. 41 లక్షల పెట్టుబడి పెట్టాడు . అనంతరం కమీషన్ను డ్రా చేసుకోవడానికి ప్రయత్నించగా ట్రేడింగ్ సంస్థ స్పందించలేదు. దీంతో తాను మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆన్లైన్ట్రేడింగ్ పేరుతో భారీ మోసం.. రూ. 41 లక్షలు పోగొట్టుకున్న బాధితుడు
- హైదరాబాద్
- February 17, 2024
లేటెస్ట్
- మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో నటుడు అరెస్ట్
- బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే సురేందర్ అనుచరులు
- ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఇంట్లో దీపాదాస్ మున్షీ బ్రేక్ ఫాస్ట్
- ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి వెహికల్ తనిఖీ
- టూల్స్ గాడ్జెట్స్ : మినీ కూలర్
- కవర్ స్టోరీ : పిల్లలు వద్దంటున్న చాలామంది కపుల్స్!
- 2026 నాటికి పూర్తిస్థాయి విద్యుత్ ఎయిర్ ట్యాక్సీ సేవలు
- చామరాజ నగర్లోని ఓ బూత్లో రీ పోలింగ్
- ‘పాలేరు’ కట్ట సేఫ్టీని పరిశీలించిన ఐబీఎస్ఈ
- సూర్యపేటలో ప్రేమజంట ఆత్మహత్య
Most Read News
- Yuvaraj : భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవాలంటె.. వారిద్దరూ టీమ్ లో కీలకం!
- Summer Tour : ఏడు బావులు.. ఏడు జలపాతాలు.. తెలంగాణలో పాండవుల గుట్ట అద్భుతం
- మెదడు యాక్టివ్గా పనిచేయాలంటే..ఈ అలవాట్లు మానుకోండి
- IPL 2024: ఐపీఎల్కు బ్రేక్.. ఇండియా వదిలి వెళ్లిన పంజాబ్ స్టార్ ఆల్ రౌండర్
- ఇంటర్ బోర్డు కీలక ప్రకటన.. పరీక్షల తేదీల్లో మార్పులు
- వార ఫలాలు (సౌరమానం) ఏప్రిల్ 28 నుంచి మే 04 వరకు
- సచ్చిన కోడికి కూడా రెక్కలు.. భారీగా పెరుగుతూ చుక్కల్లో చికెన్ ధరలు
- Telangana History : కాపురం గుట్టల్లో కాకతీయ సైన్యం..
- IPL 2024: ప్లానింగ్ లేని కెప్టెన్.. పాండ్య బుర్ర పని చేయడం లేదు: భారత మాజీ క్రికెటర్
- Symphony Air Coolers : రూ.5,700లకే కూలర్..కరెంట్ ఆదా,ఎక్కువ చల్లదనం