న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకాలు మెరిట్ ప్రాతిపదికనే ఉండాలని, ఎక్కువ మార్కులు వచ్చినవాళ్లను పక్కనపెట్టి తక్కువ మెరిట్ ఉన్నోళ్లకు ఉద్యోగాలివ్వడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకే వస్తుందని సుప్రీం కోర్టు చెప్పింది. జార్ఖంఢ్ ప్రభుత్వం చేపట్టిన ఎస్సై నియామకాలపై దాఖలైన పిటిషన్పై జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, ఇందిరా బెనర్జీతో కూడిన బెంచ్ గురువారం విచారించింది. జార్ఖండ్ సర్కారు 2008లో ఎస్సై ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి 382 మందిని అపాయింట్ చేసింది. ఇందులో అక్రమాలు జరిగాయంటూ సెలక్ట్ కాని 43 మంది వేసిన పిటిషన్ మేరకు ప్రభుత్వం ఎంక్వైరీ చేసి వారికి ఉద్యోగాలిచ్చింది. దీంతో పోస్టింగ్ లు కోల్పోయిన మొదట సెలక్ట్ అయిన 43 మంది కోర్టును ఆశ్రయించారు.
మెరిట్ క్యాండిడేట్లకే ఉద్యోగాలివ్వాలి
- దేశం
- February 26, 2021
లేటెస్ట్
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం
- పీఓకేను స్వాధీనం చేసుకుంటం: అమిత్ షా
- Federation Cup 2024: బల్లెం వీరుడు నీరజ్ చోప్రా ఖాతాలో స్వర్ణం
- T20 World Cup 2024: కోహ్లీతో జాగ్రత్త.. పాక్ ఆటగాళ్లను హెచ్చరించిన మాజీ కెప్టెన్
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- సీఎం జగన్ ఇంట్లో ముగిసిన రాజశ్యామల చండీయాగం
- రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు కేసీఆర్ పిలుపు
- ఏందమ్మా ఇది... . దోమల బ్యాట్ను ఇలా కూడా వాడతారా..
- టెట్ పరీక్ష హాల్టికెట్ల విషయంలో గందరగోళం
- PBKS vs RR: పంజా విసిరిన పంజాబ్ బౌలర్లు.. ఎదుట స్వల్ప లక్ష్యం
Most Read News
- ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత
- తెలంగాణకు కేసీఆర్ ఒక నిన్న
- శుభం కార్డ్ : తెలంగాణలో 800 సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేత
- ఆర్టీసీలో డ్రైవర్ కమ్ కండక్టర్
- బీఆర్ఎస్ కారులో పట్టభద్రుల పంచాది
- కిడ్నీల్లో రాళ్ల సమస్యా?.. అయితే ఇలా చేసి చూడండి..
- టూర్లకు పోతున్న లీడర్లు
- లంచం తీసకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ మిధాని అదనపు జనరల్ మేనేజర్ టి.జానకీరావు
- తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్.. మూడు రోజులు వానలు
- యాదాద్రి పవర్ ప్లాంట్ ఫస్ట్ ఫేజ్ షురూ