శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో రక్తపాతం ఆగాలంటే దాయాది పాకిస్థాన్తో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ కోరారు. ఇరు దేశాల మధ్య గొడవను పరిష్కరించుకోవాలన్నారు. కశ్మీర్లో రక్తపాతం ఆగాలంటే పాక్తో భారత్ చర్చలు జరపాలని లేకపోతే ఇక్కడ మరింత మంది ప్రజలు, పోలీసులు, యువత ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. రీసెంట్గా అనంత్నాగ్లో జరిగిన టెర్రర్ అటాక్లో సుహైల్ అహ్మద్ అనే కానిస్టేబుల్ చనిపోయాడు. ఆయన ఫ్యామిలీని ముఫ్తీ కలిశారు. ఈ సందర్భంగా ముఫ్తీ మాట్లాడుతూ.. ‘జమ్మూ కశ్మీర్లో హింసకు పాక్ కారణమని, టెర్రరిస్టులకు ఆర్థిక సాయం అందిస్తూ వారిని రెచ్చగొడుతోందని బీజేపీ పదేపదే అంటోంది. అలాంటప్పుడు కనీసం ఒక్కసారైనా పాక్తో కేంద్రం చర్చలు జరపాలి. ఈ సమస్య పరిష్కారానికి కృషి చేయాలి’ అని ముఫ్తీ పేర్కొన్నారు.
కశ్మీర్లో రక్తపాతం ఆగాలంటే పాక్తో చర్చలు జరపాలె
- దేశం
- February 21, 2021
లేటెస్ట్
- కవిత బెయిల్ కోసం కేసీఆర్ బీజేపీకి సీట్లు అమ్ముకున్నడు : సీఎం రేవంత్ రెడ్డి
- పవన్ పెళ్లిళ్లపై మళ్ళీ కామెంట్ చేసిన జగన్...
- Summer Allert: మండుతున్న ఎండలు... ఈ చిట్కాలు కంపల్సరీ..
- ముగిసిన లోక్సభ్ ఎన్నికల తొలి విడత పోలింగ్ ..5 గంటల వరకు 60 శాతం ఓటింగ్
- MAD Square Official: టిల్లు స్క్వేర్లా మ్యాడ్ స్క్వేర్..పిచ్చేక్కించే అప్డేట్ ఇచ్చిన మ్యాడ్ మేకర్స్
- చంద్రబాబుకు ఓటేస్తే కత్తిరింపులు మొదలు.. సీఎం జగన్
- V6 DIGITAL 19.04.2024 EVENING EDITION
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- ఏప్రిల్ 22 నుంచి మే 10 వరకు కేసీఆర్ బస్సు యాత్ర
- అవమానమే కానిస్టేబుల్ ను సివిల్స్ ర్యాంకర్ చేసింది...
Most Read News
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో వర్షం
- ఈ ఆరోగ్య సమస్యలున్నాయా..?అయితే కొబ్బరి నీళ్లు తాగొద్దు..
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- చిలుకూరులో సంతాన ప్రసాదం : పోటెత్తిన భక్తులు, ట్రాఫిక్ జాం
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- IND vs PAK: పాకిస్థాన్తో టెస్ట్ సిరీస్.. ఆడటానికి సిద్ధమన్న రోహిత్ శర్మ
- వచ్చే వారమే తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలు.. ఈ తేదీల్లో రావొచ్చు!