పరీక్షల సమయంలో విద్యార్థుల ఒత్తిడిని తగ్గించేందుకు ప్రధాని మోడీ పరీక్షా పే చర్చ నిర్వహిస్తున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులు తమ అనుభవాలు పంచుకోవడంతో పాటు ఒత్తిడి తగ్గించే చిట్కాలు తెలుసుకుంటున్నారని అన్నారు. ఆరో విడత పరీక్షా పే చర్చలో భాగంగా కర్మన్ ఘాట్లోని దిల్సుఖ్నగర్ పబ్లిక్ స్కూల్లో ఎగ్జామ్ వారియర్స్ ఆర్ట్ కాంపిటీషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన లక్ష్మణ్.. ప్రధాని మోడీ రాసిన ఎగ్జామ్ వారియర్స్ పుస్తకంలో విద్యార్థులు, తల్లిదండ్రులకు సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలు ఉన్నాయని చెప్పారు. మోడీ తన సొంత అనుభవాల ఆధారంగా పరీక్షలు సహా జీవితం గురించి ఎన్నో విషయాలను వివరించారని అన్నారు. పరీక్షా పే చర్చలో భాగంగా జనవరి 27న మోడీ మరోసారి విద్యార్థులతో ఇంటరాక్ట్ కానున్నారు.
పరీక్షా పే చర్చ విద్యార్థులపై ఒత్తిడి తగ్గిస్తుంది : లక్ష్మణ్
- హైదరాబాద్
- January 21, 2023
లేటెస్ట్
- నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో .. 2507 సీసీ కెమెరాలతో నిఘా
- కామారెడ్డి జిల్లాలో తడిసిన వడ్లు కొనాలని రైతుల ఆందోళన
- కామారెడ్డిలో పోలింగ్ సెంటర్లలో ఏర్పాట్లు పూర్తి : జితేశ్ వి పాటిల్
- గుమ్మడిదలలో ఘటన .. పసికందును కవర్లో చుట్టి పడేసిన్రు
- బీజేపీ, బీఆర్ఎస్ తెలంగాణ ప్రజలను మోసం చేశాయి: గడ్డం వంశీ కృష్ణ
- కొమ్మూరి ప్రతాపరెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరికలు
- Kalyan Ram: హీరో కళ్యాణ్ రామ్ మూవీ సెట్లో అగ్నిప్రమాదం.. రూ.4 కోట్ల నష్టం
- కార్ ఆక్సిడెంట్లో కాంగ్రెస్ లీడర్ మృతి
- తడిసిన వడ్లు కొనాలని రైతుల ఆందోళన
- అవినీతి, అక్రమాలకు కేరాఫ్ బీఆర్ఎస్ : కడియం శ్రీహరి
Most Read News
- హైదరాబాద్లో మళ్లీ మొదలైన వాన
- అక్షయ తృతీయ రోజు బంగారం ఒక్కటే కాదు.. ఈ ఐదు కొనుగోలు చేసినా అదృష్టం కలిసొస్తుందంట..!
- 23 ఏళ్ల తరువాత అక్షయ తృతీయ రోజున .. శుక్రుడు,బృహస్పతి అస్తమయం
- పోలింగ్ కోసం తెలంగాణ-ఏపీ మధ్య ప్రత్యేక రైళ్లు
- బాచుపల్లి ఘటనలో ఆరుగురు అరెస్ట్..
- Actress Swathi: ఛీ.. నీ బతుకు.. కలర్స్ స్వాతిపై షాకింగ్ కామెంట్ చేసిన నెటిజన్
- కడుపులో నట్టలు(నులి పురుగులు) ఎలా చేరుతాయి..తొలగించాలంటే ఏం చేయాలి
- Aashu Reddy: పేరు మార్చుకున్న బోల్డ్ బ్యూటీ.. ఇకనైనా కలిసొచ్చేనా?
- అక్షయ తృతీయ రోజున గ్రహాల మార్పు.. మేషరాశిలోకి బుధుడు.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..
- కేటీఆర్ రోడ్ షోలో ఉద్రిక్తత.. వ్యతిరేకంగా నినాదాలు