పీసీసీ చీఫ్​ డీకే శివకుమార్​ విజయం

పీసీసీ చీఫ్​ డీకే శివకుమార్​ విజయం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు క్షణక్షణం ఉత్కంఠ రేపుతున్నాయి. కాంగ్రెస్​ పార్టీ అభ్యర్థులు 123 స్థానాల్లో తమ ఆధిక్యతను ప్రదర్శిస్తున్నారు. కర్ణాటక కాంగ్రెస్​ పార్టీ అధ్యక్షుడు డీకే శివకుమార్​ విజయం సాధించారు. 

ఆయన కనకపుర నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అక్కడి నుంచి ఆయన వరసగా నాలుగోసారి గెలిచారు.కాంగ్రెస్​ విజయానికి అడుగుదూరంలో ఉండటంతో దేశవ్యాప్తంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఫుల్​ జోష్​లో ఉన్నారు.