తొమ్మిదేళ్లు గులాబీ చీడ రాష్ట్రాన్ని దోచింది : రేవంత్ రెడ్డి

తొమ్మిదేళ్లు గులాబీ చీడ రాష్ట్రాన్ని దోచింది : రేవంత్ రెడ్డి

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి విమర్శలు చేశారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ తొమ్మిదేళ్లు బీఆర్ఎస్ నాయకులు రాష్ర్టాన్ని దోచేస్తున్నారని, ఇంకా వారి ధనదాహం తీరలేదంటూ ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. దళిథ బంధు పేదల పథకమా..? లేక బీఆర్ఎస్ నాయకులకు కమీషన్ల కోసం పెట్టిన పథకమా..? అని ప్రశ్నించారు.