జంగ్ సైరన్: లాఠీఛార్జ్ జరిగితే మొదటి లాఠీ, తూటా నా మీదే

జంగ్ సైరన్: లాఠీఛార్జ్ జరిగితే మొదటి లాఠీ, తూటా నా మీదే

విద్యార్థి, నిరుద్యోగ సమస్యలపై ఇవాళ కాంగ్రెస్ జంగ్ సైరన్ కు పిలుపునిచ్చింది. అయితే జంగ్ సైరన్ కు అనుమతి లేదని కాంగ్రెస్ నేతలను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. దిల్ సుఖ్ నగర్ దగ్గర కాంగ్రెస్ నాయకులు మల్ రెడ్డి రంగారెడ్డి, సంకేపల్లి సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేశరు పోలీసులు. శాంతియుతంగా జంగ్ సైరన్ చేస్తామన్నారు పీసీసీ చీప్ రేవంత్ రెడ్డి. పోలీసులు సహకరించకపోతే.. జంగ్ సైరన్ చేసి తీరుతామన్నారు. విద్యార్థి, నిరుద్యోగ యువత భయపడాల్సిన అవసరం లేదన్నారు. లాఠీఛార్జ్ జరిగితే మొదటి లాటి, తూటా తన మీదనే పడుతుందన్నారు రేవంత్.

see more news

ట్యాలెంట్ కు ఇండియా పవర్ హౌస్ లాంటిది

 

రాష్ట్రంలో ఐదేండ్లలోపు పిల్లల్లో 70% మందికి  రక్తహీనత

గాంధీజీ, లాల్‌బహదుర్ శాస్త్రికి ప్రధాని మోడీ నివాళి