ట్యాలెంట్ కు ఇండియా పవర్ హౌస్ లాంటిదన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. టెక్నాలజీ వరల్డ్ లో భారత్ అడ్వాన్స్ గా ఉందన్నారు. ఇండస్ట్రీల వారసత్వం, స్టార్టప్ ల కాంబినేషన్ తో భారత ఆర్థిక వృద్ధి సాగుతోందన్నారు. ప్రపంచంలోని అనేక ఓపెన్ కంట్రీస్ లో భారత్ ఒకటన్నారు మోడీ. లర్నింగ్, ఇన్నోవేషన్, ఇన్వెస్ట్ మెంట్ కు భారత్ ఓపెన్ గా ఉందన్నారు. భారత్ వచ్చి... అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దుబయ్ ఎక్స్ పో లో భాగంగా భారత పెవిలియన్ ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోడీ లాంఛ్ చేశారు. దుబయ్ లో పెవిలియన్ ను వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు. కరోనా మహ్మమారిని భారత్ సంస్కరణలు, పరివర్తనకు అవకాశంగా మలుచుకుందన్నారు పీయూష్ గోయల్. ఎక్స్ పో లోని భారత పెవిలియన్ ప్రపంచానికి ఇన్విటేషన్ లాంటిదన్నారు.
ట్యాలెంట్ కు ఇండియా పవర్ హౌస్ లాంటిది
- దేశం
- October 2, 2021
లేటెస్ట్
- అంత్యక్రియలకు కట్టెల కష్టాలు
- కామారెడ్డి జిల్లాలో వడగండ్ల వాన
- కోటి రూపాయలు.. 3 కిలోల గోల్డ్ సీజ్
- వన్యప్రాణుల దాహం తీర్చేలా
- మెట్రో విస్తరణతో ఎల్బీనగర్ రూపురేఖలు మారుతయ్
- వీ6 జిల్లా ప్రతినిధి పై దౌర్జన్యం
- ఫుడ్ ఇన్స్పెక్టర్ ఫ్లాట్లో అగ్ని ప్రమాదం
- Premalu Sequel Official: మరింత ప్రేమతో ప్రేమలు2 వచ్చేస్తోంది..అనౌన్స్ చేసిన మేకర్స్
- మున్నేరు కాంక్రీట్ వాల్ పనులు పూర్తి చేయాలి : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- ఏప్రిల్ 21న టీఎస్ ఆర్జేసీ ఎంట్రెన్స్ టెస్టు
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి