హైదరాబాద్ : కరోనాతో ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. లాక్ డౌన్ పై స్పీక్ అప్ ఇండియా పేరుతో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో చేస్తున్న పోరాటంలో ఆయన పాల్గొన్నారు. గాంధీభవన్ లో వలస కార్మికులతో సమావేశమై వారి కష్టాలు తెలుసుకున్నారు ఉత్తమ్. వలస కార్మికులకు, పేదలకు భద్రత, ఆహారం, ఆశ్రయం కల్పించలేకపోయాయని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నాడని ఆరోపించారు. దేశంలో అత్యంత తక్కువ టెస్టుల రాష్ట్రంలోనే జరిగాయన్నారు ఉత్తమ్.
పేద ప్రజలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు
- తెలంగాణం
- May 28, 2020
లేటెస్ట్
- సిద్దిపేట జిల్లాలో లారీ ఢీకొని వడ్ల ట్రాక్టర్ బోల్తా
- బ్రహ్మంగారి మఠంలో పుత్రకామేష్టి యాగం
- విద్యార్థుల కోసం లక్షల కాపీల కవితా సమాహారం
- అవసరమైతే..రెండో దశ పంపింగ్ కు సిద్ధం
- కాలం చెల్లిన టెక్నాలజీతో భద్రాద్రి ప్లాంట్..
- 9, 10వ షెడ్యూల్లో ఉన్న సంస్థల పంచాయతీ తెగుతలే
- కన్నడ స్టార్తో.. కియారా అద్వానీ
- రాజు యాదవ్..వారం వాయిదా
- సేనాపతి సర్ప్రైజ్..ఏంటి భారతీయుడు 3 ట్రైలర్ కూడా అప్పుడేనా?
- హిమాచల్లో హద్దులు దాటిన ప్రచారం
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ