![మల్లికార్జున ఖర్గేను కలిసిన పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ](https://static.v6velugu.com/uploads/2024/03/peddapally-mp-candidate-gaddam-vamsikrishna-met-mallikarjuna-kharge_F5wUWkXplL.jpg)
కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను ఢిల్లీలో మంగళవారం పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, వినోద్ మర్యాద పూర్వకంగా కలిశారు. తనను లోక్సభ అభ్యర్థిగా ప్రకటించినందుకు ఖర్గేకు వంశీకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.