భూతవైద్యం పేరిట బాలికపై అత్యాచారం..దొంగ బాబా కళ్లల్లో కారం కొట్టి చితక్కొట్టారు

భూతవైద్యం పేరిట బాలికపై అత్యాచారం..దొంగ బాబా కళ్లల్లో కారం కొట్టి చితక్కొట్టారు

నిజామాబాద్ లో దొంగ బాబాకు దేహశుద్ది చేశారు జనం. భూతవైద్యం పేరుతో బాలికను మోసం చేసిన దొంగ బాబాను చితకొట్టారు. పదిహేనేళ్ల బాలికకు వైద్యం పేరుతో లొంగదీసుకుని మూడు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్నాడు కేటుగాడు. బాలికకు కడుపునొప్పి రావడంతో…హాస్పిటల్ కు తీసుకెళ్లిన తల్లిదండ్రులకు అసలు విషయం తెలిసింది. దీంతో బాలకను అడగ్గా… అసలు విషయం చెప్పింది. జరిగిన విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడని చెప్పడంతో… స్థానిక మహిళా సంఘాలతో కలిసి వెళ్లిన పేరెంట్స్…. బాబా తాట తీశారు. దొంగ బాబా కళ్లల్లో కారం కొట్టి… చితక్కొట్టారు.

1955లోనే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్

17 ఏళ్ల యువతిపై తండ్రి, బాయ్‌ఫ్రెండ్ అత్యాచారం

బీజేపీ కార్యకర్తలపై భౌతిక దాడులు చేస్తే ఊరుకోం