పెరూ దేశంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో 20 మంది చనిపోయారు. ఈ ఘటన ఉత్తర అంకాష్ ప్రాంతలోని సిహ్వాస్ ప్రావిన్స్లో జరిగింది. ఈ ఘటనలో 18 మంది అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు. ఇంకా 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో ప్రయాణిస్తున్న వారంతా ఆదివారం పలు ప్రాంతాల్లో నిర్వహించిన ఎన్నికల్లో ఓటు వేయడానికి వెళ్లి తిరిగి వస్తున్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది సహాయ కార్యక్రమాలు చేపట్టారు.
పెరూలో బస్సు బోల్తా..20 మంది మృతి
- విదేశం
- April 13, 2021
లేటెస్ట్
- మే 24న ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్
- తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల టాప్ ప్లేస్ లో ఆ జిల్లానే
- ఫోన్ ట్యాపింగ్ కేసులో.. కేసీఆర్, కేటీఆర్ ను అరెస్ట్ చేయాలి: వివేక్ వెంకటస్వామి
- Aavesham OTT: మలయాళం బ్లాక్బస్టర్ ఆవేశం ఓటీటీ రిలీజ్ డేట్..స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- సొంతంగా కంపెనీ పెట్టి.. 500 మందికి ఉపాధి ఇస్తున్నా: గడ్డం వంశీకృష్ణ
- 24 గంటల్లోపే ట్యాంకర్ డెలివరీ చేస్తున్నం : సుదర్శన్రెడ్డి
- ఇంటింటికీ కాంగ్రెస్ పథకాలను తీసుకెళ్లాలి : మదన్మోహన్
- బీర్కూర్ లో గజ్జెలమ్మ జాతర ప్రారంభం
- హిందువులు భయపడేలా కాంగ్రెస్ మేనిఫెస్టో : ధర్మపురి అర్వింద్
- కేసు మూసివేతకు యత్నం..సూరారం ఎస్ఐ సస్పెన్షన్
Most Read News
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- ఏందిరా ఈ వ్యాపారం..శ్రీ రాముడి ఫొటో ప్లేట్లలో బిర్యానీ సేల్స్..
- Deepthi Sunaina: లగ్జరీ కారు కొన్న దీప్తి సునైనా.. ఈసారి కాస్త డిఫరెంట్గా!
- మెడికల్ షాప్పై దాడులు.. ఇట్రారోల్ టాబ్లెట్లు సీజ్
- బ్యాంకాక్ నుంచి 10 అనకొండల్ని పట్టుకొస్తూ.. బెంగళూర్ ఎయిర్ పోర్ట్లో దొరికాడు
- IPL 2024: మీ దేశానికో దండం: రిటైర్మెంట్ నుంచి వెనక్కి రాలేను: సునీల్ నరైన్
- నిర్మాణంలో ఉండగానే కూలిపోయిన.. మానేరు వాగు బ్రిడ్జ్
- రామాలయంలో డీజీపీ పూజలు
- కరీంనగర్లో కన్ఫ్యూజన్ అవసరం లేదు.. కాంగ్రెస్ అభ్యర్థి ఆయనే: మంత్రి పొన్నం
- తప్పులు పెద్దగా.. నిజాలు చిన్నగానా : రాందేవ్ పై యాడ్స్ పై సుప్రీంకోర్టు అసహనం