వరంగల్​ సిటీలో పోలీసుల తనిఖీలు

వరంగల్​ సిటీలో పోలీసుల తనిఖీలు

కాశీబుగ్గ, వెలుగు: పార్లమెంట్​ ఎన్నికల నేపథ్యంలో బుధవారం వరంగల్​ సిటీలోని పలు సెంటర్లలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏసీపీ నందిరామ్​ నాయక్​, మిల్స్​ కాలనీ సీఐ మల్లయ్యతో కలిసి బుధవారం  తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ   ఎన్నికల కోడ్​ అమల్లో ఉందని,  వాహనాదారుడు  సరైన  ప్రతాలను చూపించాలని చెప్పారు.  ఎన్నికల కోడ్​కు విరుద్ధంగా వ్యవహరిస్తే వారి పై చట్ట పరమైన చర్యలు  తీసుకుంటామన్నరు.