పెనుబల్లి, వెలుగు: హైకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించి ప్రైవేట్ భూమిలో ప్రవేశించినందుకు పదిమంది అటవీశాఖ ఆఫీసర్లపై పోలీస్ కేసు నమోదైంది. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి గొల్లగూడెం రెవెన్యూ లోని 129/1 సర్వే నెంబర్లో సోమరాజు జైకాంత్ అనే వ్యక్తి పేరు మీద ఎకరం వ్యవసాయ భూమి ఉంది. ఇది వారసత్వ భూమిగా రికార్డుల్లో కన్పిస్తోంది. అయితే ఆ భూమి తమ ఆధీనంలో ఉన్నట్లు అటవీశాఖ ఆఫీసర్లు ఫెన్సింగ్ వేసి బోర్డు ఏర్పాటు చేశారు. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో జైకాంత్ పిటిషన్ వేశారు. ఆ భూమి ప్రైవేట్వ్యక్తికి చెందిన భూమిగా ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి అటవీశాఖ ఆఫీసర్లు భూమిని ఖాళీ చేయకపోవడంతో వారిపై వీఎం బంజర్ పోలీసులకు జైకాంత్ ఫిర్యాదు చేశారు. దీంతో పదిమంది అటవీశాఖ ఆఫీసర్లపై సెక్షన్103 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
10మంది ఫారెస్ట్ ఆఫీసర్లపై కేసు..
- ఖమ్మం
- July 20, 2023
లేటెస్ట్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- GT vs KKR: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు.. టోర్నీ నుండి గుజరాత్ ఔట్
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- 100 శాతం పోలింగ్ .. ఆదర్శంగా నిలిచిన తండా
- Rajinikanth Vettaiyan: తలైవా సినిమాపై కొత్త అప్డేట్..రజినీకాంత్ ఆ మూవీ సెట్లో చివరి రోజు..
- కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు పై కేసు నమోదు
- అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత గట్టిగా పుంజుకుని పోరాడారు : కేటీఆర్
- Vetrimaaran-Suriya: వెట్రిమారన్ డబుల్ అప్డేట్స్..సూర్య వాడివాసల్ షూటింగ్కి ముహూర్తం ఫిక్స్!
- కాశీ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు
- హెచ్డి రేవణ్ణకు ఊరట.. షరతులతో కూడిన బెయిల్
Most Read News
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- మధుయాష్కీ గౌడ్ ఇంటిపై రెయిడ్
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- RCB vs DC: వరుసగా ఐదో విజయం.. ఢిల్లీని చిత్తు చేసిన బెంగుళూరు
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- వచ్చే సీజన్లో పత్తి పైనే ఫోకస్.. 70 లక్షల ఎకరాల్లో సాగుకు ప్లాన్
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు