కల్లూరు, వెలుగు: రోడ్లపై పెద్ద పెద్ద గుంతలను చూసిన ఉమ్మడి ఖమ్మం జిల్లా కల్లూరు పోలీసులు తమదైన శైలిలో స్పందించారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో సోమవారం ఎస్ ఐ ఎండీ రఫీ, పోలీసు సిబ్బంది నేషనల్ హైవే పై ఏర్పడిన పెద్దపెద్ద గుంతలను జేసీబీలతో లెవెలింగ్ చేయించి పూడ్చి వేయించారు. హనుమతండా నుంచి యన్ ఎస్ పీ తిరువూరు క్రాస్ రోడ్డు వరకు రోడ్డు చెడిపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, అందుకే సొంత ఖర్చుతో రిపేర్ చేయించానన్నారు. తమ పరిధిలోకి రాకున్నా పోలీసులు చొరవ తీసుకుని రోడ్డు మరమ్మత్తు చేయించడంపై స్థానికులు… పాదచారులు హర్షం వ్యక్తం చేశారు. పోలీసులను అభినందించారు.
హైవేపై గుంతలు పూడ్చిన పోలీసులు
- తెలంగాణం
- September 29, 2020
లేటెస్ట్
- మయన్మార్లో భూకంపం.. రిక్టర్ స్కేల్పై 4.2 తీవ్రత
- గెలుపోటములను స్పోర్టివ్గా తీసుకోవాలి : మీలా మహదేవ్
- మోదీ అంటేనే త్రీడీ : బూర నర్సయ్యగౌడ్
- వేముల, నేతి విద్యాసాగర్ ని కలిసిన తీన్మార్ మల్లన్న
- సీపీఐ సీనియర్ నేత వెంకటరెడ్డి మృతి
- రామయ్యకు పంచామృతాలతో అభిషేకం
- ఏటా 3500 ఇందిరమ్మ ఇండ్లు : పొన్నం ప్రభాకర్
- అల్ఫోర్స్ లో మెడికో కంపెనీ జాబ్ మేళా
- హీటెక్కిస్తున్న ఎండలు.. ధరూర్లో 44.2 డిగ్రీలు
- ప్రభుత్వ అధికారినంటూ ఫోన్ చేసి మోసాలు
Most Read News
- మీనరాశిలోకి బుధుడు.. శుక్రుడు మేషరాశిలో సంచారం.. ఏ రాశి వారికి ఎలా ఉంటుందంటే..
- వెదర్ రిపోర్ట్.. ఈ రాష్ట్రాల్లో వర్షాలు
- భారత్ లోని యువ జంటల్లో డింక్ సంస్కృతి
- కథ : నాన్నకి కూతురే ఎందుకు ఇష్టం
- ఇది సామాన్యుడి బైక్.. ధర తక్కువ.. మైలేజీ ఎక్కువ.. 160 కి.మీ@ రూ.70 వేలు
- బొద్దింకలు ఇంట్లోకి ఎందుకు వస్తాయి.. ఎలా అడ్డుకోవాలో తెలుసా..
- RCB vs GT: క్రిస్ గేల్ ఆల్-టైమ్ రికార్డును బద్దలు కొట్టిన విల్ జాక్స్
- జుట్టుకు నూనె పెట్టాలా? వద్దా..హెయిర్ ఎక్స్పర్ట్స్ ఏం చేప్తున్నారు?
- కవర్ స్టోరీ : చాలామంది కపుల్స్ పిల్లలు వద్దంటున్నరు!
- మహాద్భుతం: తిరుమల తిరుపతి దేవాలయం రహస్యాలు ఇవే..