జీడిమెట్ల, వెలుగు: దూలపల్లి ఇండస్ట్రియల్ఏరియాలోని ప్లాట్ నం.125లోని శ్రీజగదాంబ కెమికల్స్గోడౌన్ లో భారీగా స్పిరిట్ నిల్వచేశారని ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందింది. గురువారం రైడ్ చేసి 105 డ్రమ్ముల్లో 21 వేల లీటర్ల స్పిరిట్ ను పట్టుకున్నారు. దీని విలువ మార్కెట్ లో రూ.2.31కోట్లు ఉంటుందని తెలిపారు. నిర్వాహకులు హనుమాన్ రామ్సేన్, శ్రవణ్ కుమార్ ను అరెస్టు చేసి, గోడౌన్ ను సీజ్ చేశారు.
రూ.2.31 కోట్ల స్పిరిట్ పట్టివేత
- హైదరాబాద్
- May 10, 2024
లేటెస్ట్
- నగరంలో చుడిదార్ గ్యాంగ్ హల్చల్... ఇంట్లో చొరబడి బంగారం, నగదు చోరీ..
- మైనర్ ర్యాష్ డ్రైవింగ్ తో ఇద్దరు మృతి.. వ్యాసం రాయాలంటూ నిందితుడికి కోర్టు షరతు
- ముగిసిన ఐదో దశ పోలింగ్.. ఎంత శాతం పోలింగ్ నమోదయ్యిందంటే..
- తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియగాంధీ: కేబినెట్ నిర్ణయం
- తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- చుక్క నూనె వాడకుండా... నీటితోనే పూరీ చేయచ్చు.. అది ఎలాగో తెలుసా?
- ఇరాన్ అధ్యక్షుడి మృతి.. సంతాప దినం ప్రకటించిన భారత్
- Gam Gam Ganesha Trailer: క్రైమ్ కామెడీ థ్రిల్లర్గా ‘గం గం గణేశా’ ట్రైలర్..ఆనంద్ దేవరకొండ ఓ వెరైటీ దొంగ
- తప్పంతా మాదే.. చేసిన పనులను చెప్పుకోలేకపోయాం: కేటీఆర్
- ఎన్నికల హింసపై డీజీపీకి సిట్ నివేదిక..
Most Read News
- IPL 2024: 8ఏళ్ల కోహ్లీ రికార్డు బద్దలు.. తొలి భారత క్రికెటర్ గా అభిషేక్ శర్మ రికార్డు
- బెంగళూరులో రేవ్ పార్టీ.. పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిన తెలుగు యాక్టర్స్
- వృషభంలోకి శుక్రుడు.. 12 ఏళ్లకు కొన్ని రాశుల వారికి గజలక్మి రాజయోగం...
- తెలుగు రాష్ట్రాల్లో.. ఒక్కరోజులోనే భారీగా పెరిగిన బంగారం ధరలు
- ‘మామిడి’పల్లి చౌరస్తా.. పేరుకు తగ్గట్లే
- కూకట్పల్లిలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత
- బాసర ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్లు ఎప్పుడు ?
- Telangana Great : కొత్తపల్లి గ్రామం.. ప్రతి ఇంటికో సైనికుడు.. ఎలా సాధ్యమైంది..!
- ఎస్ఆర్ నగర్లో బీభత్సం.. మహిళా వేషంలో వచ్చి దొంగతనం..
- అప్పు జీవితాలు : ఐ ఫోన్లు, కార్లు EMIలతోనే కొంటున్నారు.. 80 శాతం మంది