
వేధింపులతో మనస్థాపానికి గురైన ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ మీర్పేట్ లో జరిగింది. తీగల రాంరెడ్డి పాలిటెక్నిక్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న సంధ్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యకు కాలేజ్ లో లెక్చరర్ పార్వతీ వేధింపులే కారణమంటున్నారు తోటి విద్యార్థులు. కాలేజీ గేటు ముందు బైఠాయించిన….న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు.