ఖైరతాబాద్, వెలుగు: పాస్పోర్ట్ కేసులో నిందితుడిగా ఉన్న సీఎం కేసీఆర్.. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ను ఎలా కలుస్తారని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రశ్నించారు. చీఫ్ జస్టిస్ను కేసీఆర్ కలవడం వెనుక ఆంతర్యమేమిటని అడిగారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బెయిల్ పిటిషన్ ఇంకా పెండింగ్లో ఉందని, ఈ సమయంలో కేసీఆర్ చీఫ్ జస్టిస్ను కలవడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. చీఫ్ జస్టిస్ను కలిసిన సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఫైర్ అయ్యారు. ఎవరు తప్పు చేసినా తాను విడిచిపెట్టనని, కేసీఆర్పై తాడోపేడో తేల్చుకుంటానన్నారు. సీఎం కేసీఆర్ను గద్దెదించే వరకు నిద్రపోనని, రాష్ట్రంలో అవినీతి పాలనపై పోరాటం చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రశ్న
- హైదరాబాద్
- November 15, 2022
లేటెస్ట్
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- ఎంప్లాయిస్ కు షాకింగ్ న్యూస్ చెప్పిన అమెరికా వాల్ మార్ట్ కంపెనీ
- ఏంటి సామీ.. ఎంతసేపు.. ట్రాఫిక్ నరకంలో చిక్కుకున్న నగర వాసులు
- హైదరాబాద్ పై ఔరంగజేబు కన్ను.. గోల్కండను ఆక్రమించిన తీరు
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- ఆపరేషన్ చేసి కడుపులో కాటన్ వదిలేసిన డాక్టర్
- కాంగ్రెస్ గెలుపు ఖాయం : రఘువీర్ రెడ్డి
- సూర్యాపేట జిల్లాలో 74.61 శాతం పోలింగ్ : కలెక్టర్ వెంకట్ రావు
- విద్యుత్శాఖ అలర్ట్
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- తాడిపత్రిలో రాళ్ల దాడులు.. అడ్డుకున్న పోలీసులపైనా ఎటాక్.. అదనపు బలగాల మోహరింపు
- గ్లాస్ గుర్తుకు ఓటేయమంటే.. ఫ్యాన్ గుర్తుకు ఓటేశారు!