
వెలుగు, హైదరాబాద్సిటీ : స్వరాష్ట్ర పండుగకు సర్వం సిద్ధమైంది. తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రేటర్లోని ప్రధాన భవనాలు, చారిత్రక కట్టడాలను త్రివర్ణ రంగుల లైటింగ్తో అలకరించారు. ముఖ్యంగా సెక్రటేరియెట్, చార్మినార్, అసెంబ్లీ, గాంధీభవన్ వద్ద లైటింగ్ కనువిందు చేస్తోంది. అలాగే రాష్ట్ర ఆవిర్భావ వేడుకల కోసం సికింద్రాబాద్పరేడ్ గ్రౌండ్లో వివిధ విభాగాల పోలీసులు రిహార్సల్స్ నిర్వహించారు .