తెలుగులో భోగి విషెస్ చెప్పిన ప్రధాని మోడీ

తెలుగులో భోగి విషెస్ చెప్పిన ప్రధాని మోడీ

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ భోగి విషెస్ చెప్పారు. తెలుగులో విషెస్ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.‘అందరికీ భోగి శుభాకాంక్షలు. ఈ ప్రత్యేక రోజు అందరి జీవితాల్లోకి భోగభాగ్యాలను, ఆయురారోగ్యాలను తీసుకురావాలని ప్రార్థిస్తున్నాను.‘అంటూ ట్వీట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో భోగి సంబురాల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. రాజకీయ ప్రముఖులు పాల్గొంటున్నారు.

 

జనగామలో భారీగా మోహరించిన పోలీసులు