ప్రతిపక్షాలు పేదల అభివృద్దిని అడ్డుకున్నాయన్నారు ప్రధాని నరేంద్రమోడీ. యూపీలోని మిర్జాపూర్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. కుటుంబ పార్టీలు పేద, అట్టడుగు వర్గాలను అభివృద్ధి చేయనివ్వలేదన్నారు మోడీ. ఎస్పీ అధికారంలోకి వస్తే యూపీలో అభివృద్ధి జరగదన్నారు. కరోనా సమయంలో విదేశాల్లో ఉన్న వారిని తరలించేందుకు వందే భారత్ మిషన్ ప్రారంభించామన్నారు. ఇప్పుడు మళ్లీ ఆపరేషన్ గంగతో ఉక్రెయిన్ లో చిక్కుకున్న విద్యార్థులను రప్పిస్తున్నామన్నారు ప్రధాని మోడీ.
మరిన్ని వార్తల కోసం