ఈ నెల 8న కేంద్ర కేబినెట్ విస్తరణ జరగనుంది. 20 మందికి పైగా కొత్తవారికి కేబినెట్ లో చొటు దక్కే చాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశముందని భావిస్తున్నవారు ఢిల్లీ వస్తున్నారు. అస్సాం మాజీ ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్, మధ్యప్రదేశ్ కు చెందిన నేత జ్యోతిరాధిత్య సింధియా, మహారాష్ట్ర మాజీ సీఎం నారాయణ్ రాణే, LJP నాయకుడు పశుపతి కుమార్ పరాస్, JDU నేతలు RCP సింగ్, లల్లన్ సింగ్, ఉత్తరప్రదేశ్ కు చెందిన రీటా బహుగుణా జోషీ, పంకజ్ చౌధరీ, అనుప్రియా పటేల్, రామ శంకర్ కతేరియా, వరుణ్ గాంధీ, రాజస్థాన్ కు చెందిన చంద్రప్రకాశ్ జోషీ, రాహుల్ కాసవాన్ లకు కేబినెట్ లో చోటు దక్కే అవకాశముందని భావిస్తున్నారు. వీరిలో కొందరు ఢిల్లీలోనే ఉండగా... మిగతావారు ఢిల్లీ వస్తున్నారు.
8న కేబినెట్ విస్తరణ.. కొత్తగా 20 మందికి చాన్స్!
- దేశం
- July 6, 2021
లేటెస్ట్
- తక్కువ ధర.. అధిక మైలేజ్.. సాటి లేని టీవీఎస్ బైకులు
- Trisha: గంటల తరబడి గోడను చూస్తాడు.. విజయ్లో నచ్చని విషయం అదే అంటున్న త్రిష
- కవిత జైలుకు వెళ్లడంతో బీఆర్ఎస్ బలహీనపడింది : కడియం శ్రీహరి
- యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ.. ఉచిత దర్శనానికి మూడు గంటలు
- జేపీ నడ్డాపై కాంగ్రెస్ ఫిర్యాదు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- Shahid Kapoor: ప్రేమ పేరుతో ఇద్దరు హీరోయిన్స్ మోసం చేశారు.. షాహిద్ షాకింగ్ కామెంట్స్
- పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం..ముగ్గురు మహిళలు మృతి
- పద్మశ్రీ కిన్నెర మొగులయ్యకు కేటీఆర్ ఆర్థిక సాయం
- మండుతున్న ఎండలు.. వడదెబ్బతో రెండు టన్నుల చేపలు మృతి
Most Read News
- చల్లటి కబురు : సోమవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు వానలు
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- రైల్వేను కూడా : కేరళ ఫస్ట్ ప్రైవేట్ రైలు వచ్చేస్తోంది..
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- ఇయ్యాల హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
- అలర్ట్.. మే 5న శంషాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు
- ఊటీనా తొక్కా.. అక్కడ కూడా ఎండ మండిపోతుంది
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- Weather Alert: ఏపీ ప్రజలు జాగ్రత్త.. ఆదివారం తీవ్ర వడగాలులు