ఇప్పుడు మాస్కులకు గిరాకీ బాగా పెరిగింది. కొన్ని చోట్ల వాటి కొరత కూడా ఉంది. దీంతో మధ్యప్రదేశ్లోని ఖైదీలు మాస్కులు తయారు చేసే పనిలో పడ్డారు. జబల్పూర్లోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ సెంట్రల్జైలులో శిక్ష అనుభవిస్తున్న 50 మంది ఖైదీలు 2 వేల మాస్కులను సిద్ధం చేశారు. వాటన్నింటినీ రాష్ట్ర సర్కారుకు అందించనున్నారు.
మాస్కులు కుట్టిన ఖైదీలు
- దేశం
- March 16, 2020
లేటెస్ట్
- భూమి ఇవ్వనోళ్లను చంపేయండి..భూసేకరణపై సౌదీ ఆదేశం
- ఔత్సాహికులకు హెచ్ సీఏ ఆహ్వానం
- మోదీ సభ ఏర్పాట్ల పరిశీలన
- కోడ్ ఉల్లంఘన.. రాజాసింగ్పై కేసు
- హైదరాబాద్లో 6 ఫాస్ట్ట్రాక్ స్టోర్లు ప్రారంభం
- బీజేపీని నమ్ముకుంటే మిగిలేది బూడిదే : రంజిత్ రెడ్ది
- కాంగ్రెస్తోనే అభివృద్ధి, సంక్షేమం: ఎంపీ రంజిత్ రెడ్డి
- హెచ్పీసీఎల్ లాభం 25శాతం డౌన్
- రాష్ట్రాల హక్కులను కేంద్రం హరిస్తుంది: కపిలవాయి దిలీప్
- రాజ్యాంగాన్ని కాపాడే కాంగ్రెస్ ను గెలిపించాలి : దానం నాగేందర్
Most Read News
- హైదరాబాద్లో మళ్లీ మొదలైన వాన
- బాచుపల్లి ఘటనలో ఆరుగురు అరెస్ట్..
- పోలింగ్ కోసం తెలంగాణ-ఏపీ మధ్య ప్రత్యేక రైళ్లు
- 23 ఏళ్ల తరువాత అక్షయ తృతీయ రోజున .. శుక్రుడు,బృహస్పతి అస్తమయం
- అక్షయ తృతీయ రోజు బంగారం ఒక్కటే కాదు.. ఈ ఐదు కొనుగోలు చేసినా అదృష్టం కలిసొస్తుందంట..!
- మెదక్ నుంచి గుంటూరుకు తరలిస్తున్న రూ.8 కోట్ల నగదు పట్టివేత
- Actress Swathi: ఛీ.. నీ బతుకు.. కలర్స్ స్వాతిపై షాకింగ్ కామెంట్ చేసిన నెటిజన్
- కడుపులో నట్టలు(నులి పురుగులు) ఎలా చేరుతాయి..తొలగించాలంటే ఏం చేయాలి
- Aashu Reddy: పేరు మార్చుకున్న బోల్డ్ బ్యూటీ.. ఇకనైనా కలిసొచ్చేనా?
- PBKS vs RCB: ఐపీఎల్లో ఆసక్తికర సమరం.. ఓడిన జట్టు ప్లే ఆఫ్ నుంచి ఔట్