మాస్కులు కుట్టిన ఖైదీలు

మాస్కులు కుట్టిన ఖైదీలు

ఇప్పుడు మాస్కులకు గిరాకీ బాగా పెరిగింది. కొన్ని చోట్ల వాటి కొరత కూడా ఉంది. దీంతో మధ్యప్రదేశ్​లోని ఖైదీలు మాస్కులు తయారు చేసే పనిలో పడ్డారు. జబల్​పూర్​లోని నేతాజీ సుభాష్​ చంద్రబోస్​ సెంట్రల్​జైలులో శిక్ష అనుభవిస్తున్న 50 మంది  ఖైదీలు 2 వేల మాస్కులను సిద్ధం చేశారు. వాటన్నింటినీ రాష్ట్ర సర్కారుకు అందించనున్నారు.