ఉత్తరప్రదేశ్ లో తాము అధికారంలోకి వస్తే ఇంటర్ అమ్మాయిలకు స్మార్ట్ ఫోన్లు, గ్రాడ్యుయేట్లకు ఎలక్ట్రానిక్ స్కూటీలు ఇస్తామని చెప్పారు AICC జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీ. పేద కుటుంబాలకు ఏటా 25 వేల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు. కరోనా కాలానికి సంబంధించిన కరెంట్ బిల్లులు పూర్తిగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిస్తామని, వరిధాన్యం, గోదుమలకు రూ.2500 మద్దతు ధర చెల్లిస్తామని.. ఇవి తమ మేనిఫెస్టోలోని అంశాలని చెప్పారు ప్రియాంకగాంధీ. యూపీలోని బారాబంకి వెళ్లిన ఆమె.. మహిళా రైతులతో ముచ్చటించారు. వారితో కలిసి లంచ్ చేశారు.
మేం గెలిస్తే.. కాలేజ్ అమ్మాయిలకు స్మార్ట్ఫోన్లు, స్కూటీలు
- దేశం
- October 23, 2021
లేటెస్ట్
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- లైసెన్స్ లేకుండా బైక్ నడుపుతున్న మైనర్లు..జువైనల్ హోంకు తరలింపు
- ఎవరు, ఎవరితో టచ్లో ఉన్నారో ఎన్నికల తర్వాత తెలుస్తది : జగ్గారెడ్డి
- రెండు అత్యాచారం కేసుల్లో సంచలన తీర్పులు. దోషులకు 20 ఏళ్లు జైలు
- భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్
- షర్మిలపై అవినాష్ ఫిర్యాదు.. నోటీసులు జారీ చేసిన ఈసీ..
- అయ్యోపాపం : వడదెబ్బతో తెల్ల పులి స్నేహ చనిపోయింది
- చేనేత కార్మికులకు రూ.50 కోట్ల బకాయిలు విడుదల
- గురుకులాల్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫలితాలు విడుదల
- Baak Movie: తమన్నా, రాశి ఖన్నాల బాక్ వెనక్కి వెళ్ళింది..దిల్ రాజు మూవీ కూడా!
Most Read News
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- చిలుకూరులో సంతాన ప్రసాదం : పోటెత్తిన భక్తులు, ట్రాఫిక్ జాం
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..