వరుణ్ సందేశ్ హీరోగా ఆర్ఎన్ హర్షవర్ధన్ దర్శకత్వంలో శేషు మారంరెడ్డి, బోయపాటి భాగ్యలక్ష్మి నిర్మిస్తున్న సినిమా ‘చిత్రం చూడర’. శీతల్ భట్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ టీజర్ను శుక్రవారం నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ విడుదల చేసి టీమ్కి ఆల్ ద బెస్ట్ చెప్పారు.
టీజర్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా వరుణ్ సందేశ్ కనిపించడంతో సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. ధనరాజ్, కాశీ విశ్వనాథ్, రవిబాబు, తనికెళ్ల భరణి, కీలక పాత్రలు పోషించారు. ‘నేనింతే’ ఫేమ్ అదితి గౌతమ్ ప్రత్యేక పాత్రలో అలరించనుంది.