తెలంగాణలో ఐపీఎస్ లకు ప్రమోషన్

తెలంగాణలో ఐపీఎస్ లకు ప్రమోషన్

తెలంగాణలో పలువురు ఐపీఎస్ లకు ప్రమోషన్ లభించింది. ఐపీఎస్ అధికారులకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా పదోన్నతి కల్పిస్తూ సీఎస్ సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సీఐడీలో అడిషనల్ డీజీగా పనిచేస్తున్న 1990 బ్యాచ్ కు చెందిన గోవింద సింగ్ , హైదరాబాద్ సీపీగా పనిచేస్తున్న అంజనీ కుమార్ , హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్న రవిగుప్తలకు డీజీపీగా పదోన్నతి కల్పిస్తూ.. ప్రస్తుతం పనిచేస్తున్న స్థానంలోనే కొనసాగేలా ఉత్తర్వులు జారీ చేశారు.

మరిన్ని వార్తల కోసం

బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ ను ప్రశ్నించిన ఈడీ

అల్లు అర్జున్ పై సమంత ప్రశంసలు