షార్జా: ఐపీఎల్-13లో భాగంగా గురువారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోహ్లీ సేన.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 రన్స్ చేసింది. కోహ్లీ(48) రాణించగా..ABD (2)నిరాశపరిచాడు. చివర్లో క్రిస్ మోర్రీస్ 8 బాల్స్ లోనే 25(3సిక్సులు, ఒక ఫోర్ )తో చెలరేగడంతో బెంగళూరు ఛాలెంజింగ్ స్కోర్ చేసింది.
పంజాబ్ బౌలర్లలో షమీ, మురుగన్ అశ్విన్ చెరో రెండు వికెట్లు తీయగా..జోర్దాన్ అర్ష్ దీప్ సింగ్ కు తలో వికెట్ దక్కింది.
24 runs in the final over off Shami as #RCB post a total of 171/6 on the board.
Scorecard – https://t.co/yGA2RjN0TX #Dream11IPL #RCBvKXIP pic.twitter.com/BjGUJo0TvB
— IndianPremierLeague (@IPL) October 15, 2020