RCB vs KXIP: పంజాబ్ టార్గెట్-172

RCB vs KXIP: పంజాబ్ టార్గెట్-172

షార్జా: ఐపీఎల్-13లో భాగంగా గురువారం కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో  రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కోహ్లీ సేన.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 171 రన్స్ చేసింది. కోహ్లీ(48) రాణించగా..ABD (2)నిరాశపరిచాడు. చివర్లో క్రిస్ మోర్రీస్ 8 బాల్స్ లోనే 25(3సిక్సులు, ఒక ఫోర్ )తో చెలరేగడంతో బెంగళూరు ఛాలెంజింగ్ స్కోర్ చేసింది.

పంజాబ్ బౌలర్లలో షమీ, మురుగన్ అశ్విన్ చెరో రెండు వికెట్లు తీయగా..జోర్దాన్ అర్ష్ దీప్ సింగ్ కు తలో వికెట్ దక్కింది.