న్యూఢిల్లీ: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లోని అమేథీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తారని యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ తెలిపారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో అమేథీ సహా కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ పోటీ చేశారు. అమేథీలో బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోగా, వయనాడ్లో గెలుపొందారు. ఇప్పుడు మరోసారి స్మృతి ఇరానీతో రాహుల్ పోటీ పడనున్నారు. కాగా, ప్రియాంక పోటీపై రాయ్ స్పందిస్తూ.. ‘‘ఆమెకు నచ్చిన చోటు నుంచి పోటీ చేస్తారు. వారణాసి నుంచి పోటీ చేయాలని ప్రియాంక భావిస్తే ఆమె గెలుపు కోసం అందరం కృషి చేస్తాం” అని అన్నారు.
అమేథీ నుంచే రాహుల్ పోటీ కాంగ్రెస్ యూపీ చీఫ్ రాయ్ వెల్లడి
- దేశం
- August 19, 2023
లేటెస్ట్
- హైదరాబాద్ లో తగ్గిన పోలింగ్.. ఎవరికి ప్లస్.. ఎవరికి మైనస్?
- GT vs KKR: వర్షం కారణంగా మ్యాచ్ రద్దు.. టోర్నీ నుండి గుజరాత్ ఔట్
- 400 కోట్లు సంపాదిస్తున్నారు.. ఇంకేటి మీకు నష్టం: లక్నో ఓనర్పై సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు
- 100 శాతం పోలింగ్ .. ఆదర్శంగా నిలిచిన తండా
- Rajinikanth Vettaiyan: తలైవా సినిమాపై కొత్త అప్డేట్..రజినీకాంత్ ఆ మూవీ సెట్లో చివరి రోజు..
- కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు పై కేసు నమోదు
- అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత గట్టిగా పుంజుకుని పోరాడారు : కేటీఆర్
- Vetrimaaran-Suriya: వెట్రిమారన్ డబుల్ అప్డేట్స్..సూర్య వాడివాసల్ షూటింగ్కి ముహూర్తం ఫిక్స్!
- కాశీ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు
- హెచ్డి రేవణ్ణకు ఊరట.. షరతులతో కూడిన బెయిల్
Most Read News
- ఏపీలో జగన్ కు అనుకూలంగా ఫలితాలు
- Andhra Polling : పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే అభ్యర్థిని తిరిగి కొట్టిన సామాన్య ఓటర్
- లైవ్ అప్ డేట్స్: తెలంగాణ లోక్సభ పోలింగ్
- పోలింగ్ సిబ్బందిపై ధర్మపురి అర్వింద్ ఆగ్రహం
- గుంటూరులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. లాఠీచార్జ్
- హైదరాబాద్లో ఓటర్ల ఆందోళన
- T20 World Cup 2024: తెలుగు కుర్రాడికి చోటు.. నెదర్లాండ్స్ ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- మధుయాష్కీ గౌడ్ ఇంటిపై రెయిడ్
- వచ్చే సీజన్లో పత్తి పైనే ఫోకస్.. 70 లక్షల ఎకరాల్లో సాగుకు ప్లాన్
- బీజేపీ అభ్యర్థి మాధవీలతపై కేసు నమోదు