తమిళనాడు గవర్నర్ గా రవిశంకర్ ప్రసాద్

తమిళనాడు గవర్నర్ గా రవిశంకర్ ప్రసాద్

తమిళనాడు కొత్త గవర్నర్ గా మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ నియమితులయ్యారు. ఇటీవలే ఆయన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. మంత్రి మండలి నుంచి తొలగించిన రవిశంకర్ ప్రసాద్ ను తమిళనాడు గవర్నర్ గా నియమించారు. ప్రస్తుతం తమిళనాడు గవర్నర్ గా  భన్వర్ లాల్ పరోహిత్ గవర్నర్ గా వ్యవహరిస్తున్నారు.