ఆంధ్ర ప్రదేశ్ చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో మళ్లీ తుపాకుల మోత మోగింది. చంద్రగిరి సమీపంలోని భీమవరం దగ్గర రాత్రి టాస్క్ ఫోర్స్ సిబ్బంది కూంబింగ్ చేశారు. ఈ సమయంలో సిబ్బందికి 20 మంది ఎర్రచందనం స్మగ్లర్లు ఎదురుపడ్డారు. వారిని పట్టుకునేందుకు యత్నించారు టాస్క్ ఫోర్స్ సిబ్బంది. దీంతో ఎదురు తిరిగిన స్మగ్లర్లు రాళ్లతో దాడికి దిగారు. పరిస్థితి చేయిదాటిపోవడంతో కాల్పులు జరిపింది టాస్క్ ఫోర్స్. దీంతో ఎర్రచందనం దుంగలను అక్కడే పడేసి స్మగ్లర్లు పరారయ్యారు. వెంబడించిన టాస్కో ఫోర్స్ సిబ్బంది ఒక స్మగ్లర్ తో పాటు 15 ఎర్రచందనం దుంగలను స్వాదీనం చేసుకున్నారు. పరారయిన స్మగ్లర్ల కోసం గాలింపు కొనసాగుతుంది.
శేషాచలం అడవులు: ఎర్రచందనం స్మగ్లర్లపై ఫైరింగ్
- ఆంధ్రప్రదేశ్
- September 27, 2019
లేటెస్ట్
- GT vs RCB: కోహ్లీ, డుప్లెసిస్ బాదుడే బాదుడు.. బెంగుళూరు చేతిలో చిత్తయిన గుజరాత్
- ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్పై ఉగ్రదాడి
- మీటింగ్లోనే కాంగ్రెస్ కార్యకర్తని వెంటాడి చంపిండు
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- Health Alert : ఈ కాలంలో ప్రతి ఇంట్లో ఉండాల్సిన మెడికల్ కిట్ ఇదే..
- కేసీఆర్ 20 వేల ఎకరాలు దండుకుండు: వివేక్ వెంకటస్వామి
- జగన్ మెడకు ఉరేసే అవకాశం వచ్చింది.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
- దానం నాగేందర్ ను కేంద్ర మంత్రిని చేసే బాధ్యత నాది : సీఎం రేవంత్ రెడ్డి
- GT vs RCB: మెరిసిన బెంగళూరు బౌలర్లు.. స్వల్ప స్కోరుకే గుజరాత్ ఆలౌట్
- సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ తనిఖీ
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రోడ్లు ఇక వాటికవే రిపేర్లు చేస్కుంటయ్ .. కొత్త టెక్నాలజీపై ఎన్హెచ్ఏఐ ఫోకస్
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- పాత కారును వదిలేసుకుంటే .. కొత్తదానిపై రాయితీ
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు