న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు, మరణాలు కాస్త తగ్గాయి. 24 గంటల్లో లక్షా 32వేల 364 మందికి వైరస్ సోకింది. 2వేల 713 మంది చనిపోయారు. ఒక్కరోజులో 2 లక్షల 7వేల మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 2 కోట్ల 85 లక్షల 74వేల మందికి వైరస్ సోకింది. ఇందులో ఇప్పటికే 2 కోట్ల 69 లక్షల 97వేల మంది కోలుకున్నారు. 3 లక్షల 40వేల మంది చనిపోయారు. ప్రస్తుతం 16 లక్షల 35వేల యాక్టివ్ కేసులున్నాయి. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. ఇప్పటివరకు 22 కోట్ల 41 లక్షల మందికి వ్యాక్సిన్ వేశామని కేంద్రం చెప్పింది.
దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు
- దేశం
- June 4, 2021
లేటెస్ట్
- కేసీఆర్ పై సీఎం రేవంత్ ఫైర్ |శరత్ చంద్రారెడ్డి -కవిత | నామినేషన్లు - 2వ రోజు చిలుకూరు బాలాజీ ఆలయం | V6
- చెలరేగిన కేఎల్ రాహుల్, డికాక్..CSK పై LSG విక్టరీ
- రంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకు రైతు మృతి
- లోక్ సభ ఎన్నికలు... దీర్ఘకాలిక సెలవులు రద్దు
- కరీంనగర్లో రూ.7లక్షల నగదు పట్టివేత
- తొందర్లోనే బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది : వివేక్ వెంకటస్వామి
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- తెలంగాణలో ఆ పార్టీలకు చాలాచోట్ల డిపాజిట్లు గల్లంతు: బండి సంజయ్
- CSK vs LSG : బ్యాట్ ఝళిపించిన జడేజా, ధోనీ.. చెన్నై భారీ స్కోర్
- ఎండకు ముఖం నల్లగా మారిందా.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..
Most Read News
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష