దేశంలో కరోనా తగ్గుముఖం

దేశంలో కరోనా తగ్గుముఖం

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 67 వేల 84 కేసులు నమోదయ్యాయి. లక్ష 67 వేల 882 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఒక వెయ్యి 241మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. పాజిటివిటీ రేటు 4.44శాతం నమోదైంది. దేశ వ్యాప్తంగా మొత్తం 7లక్ష 90 వేల 789 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం ఇప్పటి వరకు 5లక్షల 6వేల 520మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.