న్యూఢిల్లీ: ఈ ఏడాది అక్టోబర్ నుంచి ఇన్ఫ్లేషన్ (ధరల పెరుగుదల ఆగుతుందని ) తగ్గుముఖం పడుతుందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఎకానమీ స్లోడౌన్ అవుతుందనే అంచనాలకు ఆయన ముగింపు పలికారు. ఓ ఎకనామిక్ కాన్క్లేవ్లో పాల్గొన్న ఆయన పై వ్యాఖ్యలు చేశారు. వివిధ కారణాలతో ఇండియాతో సహా అనేక దేశాల్లో ఇన్ఫ్లేషన్ పెరిగిన విషయం తెలిసిందే. దీంతో ఆర్బీఐ కూడా కీలక వడ్డీ రేటును 90 బేసిస్ పాయింట్లు పెంచింది. రేట్ల పెంపు ప్రభావం ఎకానమీపై నెగెటివ్గా లేకుండా చూడడమే తమ ముందు ఉన్న పెద్ద పని అని శక్తికాంత దాస్ అన్నారు.
అక్టోబర్ నుంచి ధరలు తగ్గుముఖం
- బిజినెస్
- July 10, 2022
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- ఎవరెస్ట్, MDH మసాల బ్రాండ్లపై నేపాల్ నిషేదం
- Prabhas: ప్రభాస్ డార్లింగ్ ట్విట్ : పెళ్లి గురించే అంటూ టాక్
- నకిలీ విత్తనాలతో రైతులు జాగ్రత్తగా ఉండాలి : ఏవో వాణి
- SSMB 29 CASTING: రాజమౌళి-మహేష్ SSMB29 కాస్టింగ్పై రూమర్స్.. నోట్ రిలీజ్ చేసిన యూనిట్
- ‘ఖని’ హాస్పిటల్లో ట్రాన్స్జెండర్లకు వైద్య సేవలు
- యునెస్కో మీటింగ్కు ప్రొఫెసర్ డా.మల్లారెడ్డి ఎన్నిక
- జపాన్ ఎగ్జిబిషన్ కు అల్ఫోర్స్ స్టూడెంట్
- గద్వాల జిల్లాలో..పిడుగుపాటుతో మూగజీవాలు మృతి
- 16మంది చావుకు కారణమైన వ్యక్తి అరెస్ట్
- Krishnamma OTT Official: వారంలోపే OTTకి వచ్చేసిన కృష్ణమ్మ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు